‘అల్పజీవి’ పుస్త‌క స‌మీక్ష‌..

Ganesh Thanda  :(Senior journalist) (ఒక్కసారి చదవడం మొదలుపెడితే, అది పూర్తి చేసే దాకా వదలబుద్ధి కానివ్వకుండా ఆకట్టుకునే పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాంటి పుస్తకాల్లో ‘అల్పజీవి’ ఒకటి.) నాకు ఉన్న మంచి అలవాట్లలో పుస్తకాలు చదవడం ఒకటి! కానీ, చాలా రోజులుగా పుస్తకాలు చదవడానికి నాకు నేను తగిన సమయం కేటాయించులేకపోయాను. ఆఫీసుకు వెళ్లడం, ఇంటికి రావడం… ఫోన్ పట్టుకోవడం మళ్లీ లేచి ఆఫీసుకు వెళ్లడం… ఇదే నా జీవిత చక్రమైపోయింది. బద్ధకమో, నిరాశో, ఒత్తిడో…

Read More

కోటంరెడ్డి వెంటే జ‌నం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడ‌ర్‌…

నెల్లూరు: నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ రాజ‌కీయం కాక‌రేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌టికి వ‌చ్చాకా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు పేరిట ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైవుతున్నారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కి తోడు .. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. సామ ,దాన‌,భేద దండోపాయ‌లు ఉప‌యోగించి ప్ర‌భుత్వం కార్పొరేట‌ర్లు,నేత‌ల‌ను అటు వైపు లాగేసుకున్న‌.. ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ క్యాడ‌ర్ ‘నీవెంటే మేము’ త‌ర‌హాలో మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చూస్తుంటే .. ఈసారి…

Read More

విశాఖ రాజ‌ధానిపై వైసీపీ కి స‌వాల్ విసిరిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌

గుంటూరు :  విశాఖ రాజ‌ధాని అంశంపై విరుచుకుప‌డ్డారు జ‌న‌సేన‌ నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ స‌వాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర‌ యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు. రాజధాని పై ప్ర‌భుత్వం రోజుకో ప్రకటన చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టటానికి ఎవ‌రొస్తార‌ని ప్ర‌శ్నించారు. రాజకియ్య ల‌బ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారని…

Read More

న‌కిరేక‌ల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశ‌తో క‌మ‌ల‌నాథులు..

తెలంగాణ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం న‌కిరేక‌ల్ లో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే  మ‌ధ్య వ‌ర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వ‌ర్గాల నేత‌లు టికెట్ త‌మ నాయ‌కుడికే వ‌స్తుదంటూ సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మ‌రోవైపు బిఆర్ ఎస్ – వామ‌ప‌క్షాల పొత్తు క‌న్వ‌ర్ఫ్మ్ కావ‌డంతో ..ఈసీటు వారి ఖాతాలోకి వెళ్తుంద‌న్న ప్రచారం జ‌రుగుతుంది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎవ‌ర‌న్న‌దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ…

Read More

రాత్రి లేటుగా తింటున్నారా.? ఐతే మీ శరీరంలో ఈ మార్పులు గమనించారా..?

Sambashiva Rao : నిత్యం ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌నిషి ఎంత బీజీగా మారిపోయాడంటే త‌న ఆరోగ్యాన్ని కూడా ప‌ట్టించుకోనంత‌గా. రోజు ప‌ని ఒత్తిడి కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణాలతో ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే స‌రైన స‌మ‌యంలో ఆహారం తీసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజ‌నం చేయ‌కపోవడం వ‌ల‌న‌ శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు….

Read More

పగలపడి నవ్వండి..నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

Sambashiva Rao : నవ్వ‌డం ఓ యోగం, న‌వ్వించ‌డం ఓ భోగం, న‌వ్వ‌లేక‌పోవ‌డం ఓ రోగం అన్నారు పెద్ద‌లు. న‌వ్వుతూ నాలుగు కాలాలు బ్ర‌త‌క‌మ‌ని ఆశీర్వ‌దిస్తారు. అయితే కొంద‌రి ముఖం చూస్తే చిన్న చిరున‌వ్వు సైతం ఎంత వెతికినా క‌నిపించ‌దు. అలాంటి వారి ఫేస్ ఎప్పుడూ పేలాల పెనమే అంటారు. కొంద‌రూ మాట్లాడుతూంటే జోక్స్ పేలుతుంటాయి. వారు న‌వ్వ‌డ‌మే కాకుండా ఇత‌రుల‌ను కూడా న‌వ్విస్తుంటారు. కొంద‌ర‌యితే త‌మ తోటి వారు న‌వ్వితే చూసి ఓర్చుకోలేరు. నవ్వితే నాలుగు…

Read More

బిఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై బాంబ్ పేల్చిన ఎంపీ.. రేవంత్ దారెటు?

తెలంగాణ‌లో బిఆర్ఎస్- కాంగ్రెస్ క‌లిసి పోటిచేయ‌బోతున్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంట‌రిగా అధికారంలోకి రాద‌న్న‌ ఆపార్టీ ఎంపీ వ్యాఖ్యల్లో అంత‌రార్థం ఏంటి? సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత పొత్తు కోసం కాంగ్రెస్ అధినేత్రిని కలిసిందన్న  వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత‌? ఒక‌వేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే పీసీసీ చీఫ్ రేవంత్ దారెటు? తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీల పొత్తుల‌పై ర‌కర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అధికార బిఆర్ ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై కొద్ది రోజులుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో…

Read More

రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి : ఏపీసీసీ గిడుగు రుద్ర‌రాజు

దేశంలో ఆర్ధిక భ‌ద్ర‌త‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారన్నారు. కోట్లాది రూపాయలు ఎగొట్టిన‌ వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారని ఆయ‌న ప్ర‌శ్నించారు.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదని గిడుగు తేల్చిచెప్పారు. కాగా సీఎం జగన్ కు రంగుల ఫోబియా పట్టుకుందని రుద్ర‌రాజు ఎద్దేవ…

Read More

జ‌గ‌న్ హాయంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్యం : నాదెండ్ల మనోహర్

విజ‌య‌వాడ ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం భయంకరమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిప‌డ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి.. కోడి పెట్టల గురించి, కోడి గుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో…

Read More

వైష్ణవ బ్రాహ్మణున్ని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు.. ముస్లిం సాబ్‌ ను అంగీకరించడం అంత కష్టమా?

Nancharaiah merugumala :(senior journalist) ======================= “తమిళ వైష్ణవ బ్రాహ్మణ మాజీ పెద్ద పోలీసు నరసింహన్‌ గారిని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు కన్నడ ముస్లిం మాజీ సుప్రీం జడ్జీ నజీర్‌ సాబ్‌ ను గవర్నర్‌ గా అంగీకరించడం అంత కష్టమా?” అవశేషాంధ్ర ప్రదేశ్‌ మూడో గవర్నర్‌ గా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ నియామకంపై తెలుగునాట కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతానికి చెందిన నజీర్‌ సాబ్‌ కొన్ని…

Read More
Optimized by Optimole