Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల…

Read More

Telangana: రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె రైల్ రోకో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. “జూలై 17న బీసీ బిల్లు సాధన కోసం నిర్వహించనున్న రైల్ రోకోకు అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీసీ బిల్లు అమలుపై బీజేపీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు…

Read More

Delhi: COVID Vaccine Not Linked to Sudden Deaths: Union Health Ministry

Delhi: Amid growing concerns over a spate of sudden deaths in Karnataka’s Hassan district, the Union Ministry of Health and Family Welfare has issued a clear statement, refuting allegations that the COVID-19 vaccine is responsible for the fatalities. Responding to Karnataka Chief Minister Siddaramaiah’s recent remarks—where he raised questions about a possible link between the…

Read More

Telangana: “బీఆర్‌ఎస్ పార్టీ నాది… నాదే బీఆర్‌ఎస్”కవిత సంచలన వ్యాఖ్యలు..!

MLCKavita: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. “BRS పార్టీ నాది.. నాదే BRS” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. “ నా నాయకుడు కేసీఆర్ మాత్రమే…” “బీఆర్‌ఎస్ పార్టీ నాది, నాదే బిఆర్ఎస్.నేను ఈ పార్టీకి సర్వస్వం ఇచ్చాను. నా నేత ఒక్కరే – ఆయన మా…

Read More

Telangana: కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సంవిధాన్ శంఖారావం..!

IncTelangana:  దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ…

Read More

Heartattack: ఒకే జిల్లాల్లో 40 రోజుల్లో 23 యువకులు గుండెపోటుతో మృతి..!

Big alert: కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఒక్క జిల్లా వ్యాప్తంగా కేవలం 40 రోజుల్లో 23 మంది యువకులు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ మృతులంతా 19 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకులు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగుతోంది. ఈ హఠాన్మరణాల వెనుక ఏవైనా ఆరోగ్య కారణాలు ఉన్నాయా? లేక కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధముందా? అన్న సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఒక్క జిల్లాలో…

Read More

Bapu: వెండి తెర‌పై బాపు చెక్కిన శిల్పం – ముత్యాల ముగ్గు..!

Tollywood:  తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ ‘ముత్యాల ముగ్గు’ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లు గడిచిన ఈ కళాత్మక చిత్రానికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. రామాయణాన్ని సామాజిక నేపథ్యంతో మలిచి, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు బాపు.ఇక రమణ రచన సంభాషణలు అప్పట్లోనే తూటాల్లా పేలాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ రావుగా గోపాలరావు పలికిన డైలాగులు రికార్డు ప్లేట్ల రూపంలో విడుదలై సంచలనం సృష్టించాయి. రమణ మార్క్ సంభాషణలు ..మాటల్లో ముత్యాల బుట్ట. పాటల్లో మణిహారం.బాపు…

Read More
Optimized by Optimole