ఇండియా vs ఎన్డీఏ లో గెలుపెవరిది?

అదానీ వ్యవహారంపై కొద్దికాలం క్రితం రాజ్యసభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘‘మీ అందరినీ ఎదుర్కోవడానికి నేనొక్కడినే చాలు.. నాకు మరొక్కరు అవసరం లేదు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గంభీరంగా చెప్పారు. బెంగుళూరులో ప్రతిపక్షాలు రెండోసారి సమావేశం అవుతుండగా సోమవారం ఉదయం కూడా ‘‘కేవలం మోదీకి వ్యతిరేకంగా దేశంలో ప్రతిపక్షాలు అన్ని ఒక్కటవుతున్నాయి’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో గాని, విశేషమైన వనరులను మోహరించడంలో గాని, వ్యవస్థలను తలవంచే విధంగా చేసుకోవడమో…

Read More

కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?

Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ జీవితాలు…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా.. పీపుల్స్ పల్స్ ఎక్స్క్లజివ్ రిపోర్ట్..!

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46…

Read More

ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..

Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్‌ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ శుక్లా అనుచరుడు ప్రవేశ్‌ శుక్లా  ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…

Read More

చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!

పార్థ సారథి పొట్లూరి:  “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…

Read More

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

Nancharaiah merugumala senior journalist: “పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు వార్తల్లోకి.. 42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు “ ‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద మూలలో కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్‌ సీపీఎం చివరి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ, ఆయన ఒకేఒక కూతురు…

Read More

‘రామోజీరావు’ యూనీఫాం సివిల్‌ కోడ్‌ వ్యతిరేకిస్తారేమో!

Nancharaiah merugumala senior journalist:  “ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్‌) నడిపే సంస్థలకు పన్ను రాయితీలు రద్దవుతాయి..ఈ లెక్కన హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ రామోజీరావు గారు కూడా మరి యూనీఫాం సివిల్‌ కోడ్‌ ను వ్యతిరేకిస్తారేమో!” ఉమ్మడి పౌర స్మృతిని (యూనీఫాం సివిల్‌ కోడ్‌–యూసీసీ) కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు తీవ్ర లౌకికవాద పార్టీలమని చెప్పుకునే అన్ని రాజకీయపక్షాలూ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మైనారిటీల కొంప…

Read More

ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..

Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్‌ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది! దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే…

Read More

ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!

రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను…

Read More

భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!

Nancharaiah merugumala senior journalist: భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే! భారత నూతన పార్లమెంటు (సన్సద్‌) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్‌ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా….

Read More
Optimized by Optimole