Telangana: కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకే చెట్టు మీది పక్షులు..
బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు . ============= తెలంగాణలో ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడితే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లోనే చేతులెత్తేసి ప్రజలను వంచించడంలో బీఆర్ఎస్కు తానేమి తక్కువ కాదని నిరూపించింది. బీఆర్ఎస్ బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం…