votechori: ఓటు దొంగలకు బుద్ది చెప్పడం ఖాయం..!
Telanganacongress: దేశంలో స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలన్నీ పదకొండేళ్ల నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనలో గాడి తప్పుతున్నాయి. బీజేపీ అడ్డదారులను ఆసరాగా చేసుకొని అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే భ్రమల్లో ఉంది. ప్రజాగ్రహానికి మహారాజ్యాలే కుప్పకూలాయనే వాస్తవాలను గ్రహించలేని బీజేపీ నయానా భయానా వ్యవస్తలన్నింటినీ కబంధహస్తాల్లో బంధించి ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతోంది. ఈసీ,ఈడీ, సీబీఐ ఇలా ప్రభుత్వ ఏజెన్సీలన్నింటినీ దుర్వినియోగపరుస్తూ ప్రత్యర్థులను ఇబ్బందులు పెడుతోంది. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ నియంతృత్వ పోకడలకు ముకుతాడు…
