పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు…

Read More

వంగవీటి రాధ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విజయవాడ : వంగవీటి అభిమానులకు గుడ్ న్యూస్. వంగవీటి రాధ త్వరలో ఓ  ఇంటివాడు కాబోతున్నాడు.నరసాపురం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీతో రాధ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ  నెల19వ తేదీన ఎంగేజ్మెంట్.. వచ్చే నెల 6వ తేదీన వివాహం జరగనున్నట్లు తెలిసింది. ఇటు వంగవీటి ఇంటపెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం…

Read More

జగన్ లేకుంటే ఏ పథకమూ ఆగిపోదు: పవన్ కళ్యాణ్

Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో… సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు.  77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో పవన్ మాట్లాడారు.  ‘‘ విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60…

Read More

Suryapeta: సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో బహుమతుల ప్రధానం..

Suryapeta: బాలెం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. పి. శైలజ పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను ప్రిన్సిపల్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. అనంతరం  క్రీడా పోటీలలో  విజేతలుగా నిలిచిన విద్యార్థినిలకు  ఎంపీపీ రవీందర్ రెడ్డి,  జెట్పీటిసి బిక్షం  బహుమతులను అందజేశారు.  విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ.. ప్రభుత్వ డిగ్రీ…

Read More

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ రాష్ట్ర ముఖ్య నేత , ఓ ఎమ్మెల్యేల రూ.600 కోట్ల  విలువ చేసే భూములకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేయాలని కలెక్టర్ కు పంపించారు. అందుకు సదరు కలెక్టర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అక్కడి బదిలీ చేయించారు. మరో ఐపీఎస్ అధికారి ఏకంగా స్టేజి మీదే జయహో మంత్రి అంటూ భక్తిని చాటుకోని బిందాసుగా ఉన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ తన సీట్లో కూర్చోక ముందే…అధికార పార్టీ…

Read More

ప్రజలను దెయ్యమై పీడిస్తున్న జగన్: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్ కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్ ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ…

Read More

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అమరావతి నిర్మాణం: నారా లోకేష్

అమరావతి: విధ్వంసకర విధానాలతో 5కోట్లమంది భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఇది కేవలం అమరావతి రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, యావత్ రాష్ట్రప్రజల సమస్య, సైకో పాలన అంతంతోనే రాష్ట్రానికి మళ్లీ గతవైభవం చేకూరుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తాడికొండ నియోజకవర్గం రావెల శివార్లలో అమరావతి ఆవేదన పేరుతో రాజధాని రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పరిస్థితులను…

Read More

పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో గద్దర్, జహీర్ అలీ ఖాన్ సంస్కరణ సభ..

Telangana : పౌర హక్కుల ప్రజా సంఘం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ,సియసత్ ఉర్దూ దిన పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీర్ అలి ఖాన్ ల స్మారక సభ నిర్వహించారు. వీరి ఆకస్మిక మరణం తో రాష్ర్టం ఒక్కసారి ఉలిక్కి పడింది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్మాల అన్నారు. సియాసత్ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ ప్రజల పక్షం నిలబడిందని ..పాత బస్తీ నిరుపేద మహిళల అభివృద్ది కోసం చాలా సహాయంగా నిలబడ్డారు…

Read More

సంస్కృతి,సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి: మంత్రి జగదీష్ రెడ్డి

Suryapeta: బోనాల పండుగ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గ్రామ దేవతలను ఆరాధించి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం శతాబ్దాల క్రితం మొదలైందని ఆయన చెప్పారు.అటువంటి అనవాయితీని కొనసాగిస్తూ క్రమశిక్షణ తో బోనాల పండుగ నిర్వహించుకుంటున్న సూర్యపేట పట్టణ ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యపేట పట్టణంలోనీ అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఊర ముత్యాలమ్మ బోనల పండుగను పురస్కరించుకుని మంత్రి జగదీష్ రెడ్డి,ఆయన సతీమణి సునీతా…

Read More

యోగి-యోగ్యత.. “జీవన సాఫల్య పురస్కారం”..

ఆర్. దిలీప్ రెడ్డి : ( సీనియర్ జర్నలిస్ట్) 83 సంవత్సరాల పెద్దమనిషి  వెనక్కి తిరిగి చూసుకుంటే…. 42 సంవత్సరాలకు పైబడి పర్యావరణ పరమైన ప్రజాజీవితాన్ని …నిరంతరాయంగా కొనసాగించడం! వ్యవసాయోద్యమాలు, కాలుష్య వ్యతిరేక పోరాటాలు, అణు రియాక్టర్ రాకను అడ్డుకోవడం, ఫ్లోరోసిస్ పై ఆందోళనలు, నీళ్ల కోసం నిరసనలు, యురేనియం తవ్వకాల్ని నిలువరించడం…. ఇలా ఒక్కటేమిటి! “ఆతడనేక యుద్దముల ఆరితేరిన యోద్ద…” అన్నట్టు ముందుండి ఎందరెందరినో నడిపించారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, యాక్టివిస్టులు… ఇలా ఎవరెవరికైనా రిసోర్స్ పర్సన్…

Read More
Optimized by Optimole