సీఎం యోగి గెలుపు కోసం రంగలోకి ‘హిందూ యువవాహిని ‘

ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తు.. కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇక సీఎం యోగి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తుండటంతో .. తన మానస పుత్రిక హిందూ యువవాహిని ఆయన గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకుంది. ఇరవై ఏళ్ల క్రితం గోరఖ్పుర్ మఠాధిపతిగా యోగి స్థాపించిన ఆసంస్థ.. గత కొన్నేళ్లుగా నిద్రాణంలోనే ఉంది. ఇప్పుడు గోరఖ్పుర్…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే హవా.. సర్వేలో వెల్లడి!

దేశంలో ఎన్నికల మిని సంగ్రామం మొదలైంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కమలం పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడైంది. కాగా వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో కాషాయం పార్టీ ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, గోవాల్లో మరోమారు అధికారాన్ని చేపడుతుందని తేలింది. ఒక్క పంజాబ్‌ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్‌, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్‌ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సైతం దళితులకు…

Read More

కేంద్రం సాగు చట్టాలను మళ్ళీ తీసుకురానుందా?

వ్యవసాయ రంగంలో సంస్కరణలోభాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను.. మోదీ సర్కార్‌ మళ్లీ తీసుకురానుందా? రైతుల అభ్యతంరాలతో ఒక అడుగు వెనక్కి తగ్గామే తప్ప! మళ్లీ తీసుకొచ్చే అవకాశముందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యల్లో వాస్తమెంత? దేశవ్యాప్తంగా దూమారం రేపిన సాగు చట్టాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా మహరాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై.. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌ అత్యద్భుతమైన…

Read More

యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read More

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఈటల

హుజూరాబాద్ శాసన సభ్యుడిగా ఈటెల రాజేందర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ప్రజా తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మ దిరిగిపోయిందని అన్నారు. ఈ తీర్పు ఆరంభం మాత్రమేనని… త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఇదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారు టిఆర్ఎస్ పార్టీని వీడాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని ఈటెల పేర్కొన్నారు….

Read More

టిఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేతలు!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ గేర్ మార్చింది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాక వీలు చిక్కినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తాజా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కేసిఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ ఉపఎన్నిక ట్రైలర్‌ మాత్రమేనని… త్వరలో సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. మోదీ అశీర్వాదంతో…

Read More
Optimized by Optimole