అవినీతిపై ఉద్యోగి వినూత్న ప్రచారం.. సీనియర్ జర్నలిస్ట్ కౌంటర్…!!

సూర్యాపేట జిల్లాలో ఓప్రభుత్వ ఉద్యోగి అవినీతి పై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పాలకీడు మండల తహశీల్దార్ ఆఫీస్ లో ఏఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య.. నాకు లంచం వద్దు అంటూ జేబుకు ఐడీ కార్డు పెట్టుకొని కార్యాలయానికి వచ్చారు. దీనిపై అధికారులు వివరణ అడగగా.. ఇటీవల కాలంలో తరుచూ ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల వస్తున్నాయని.. తాను మాత్రం లంచం తీసుకోను అని చెప్పేందుకే  ఐడి కార్డు పెట్టుకున్నానని నర్సయ్య సమాధానమిచ్చారు. అనంతరం మరో అధికారి.. మీరు…

Read More

హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్‌ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారు….

Read More

ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…

Read More

లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శానిటైజేషన్ ప్రోగ్రాం..

Rajannasirisilla: వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు . జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ ప్రేమ్  కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటైజేశన్ ప్రోగ్రాం చేపట్టారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, క్లోరో స్కోప్ టెస్ట్ వంటి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని.. ఏదైనా…

Read More

బీసీ లపై సీఎం కేసిఆర్ సవతి ప్రేమ:మేకపోతుల నరేందర్

సీఎం కేసీఆర్ కు బీసీ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ తగదని హెచ్చరించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్. పోలీస్ అర్హత పరీక్షలో కట్ఆఫ్ మార్కులు sc,st విద్యార్థులతో సమానంగా బీసీ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గించకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో trs భారీమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీసీ విద్యార్థులు పోలీస్ కొలువులు చేయడం.. సీఎం కేసీఆర్ కి ఇష్టం లేదా అని ప్రశ్నించారు నరేందర్….

Read More

నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రారంభించారు: డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేట జిల్లా బాలెంల గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎస్పి నాగభూషణం  హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థినులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలను  ప్రారంభించిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకులాలు చక్కటి అవకాశమని అన్నారు.  విద్యార్థినులకు అర్థమయ్యేలా…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read More

కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల

బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం  జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల చేసిన వ్యాఖ్యలతో.. ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాక సీఎం కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని.. ఆయన బలం బలహీనత తెలిసిన వాడినని…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు. కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్…

Read More

తెలంగాణ చరిత్రను మర్చి పోతున్న రా.. మరిపిస్తున్నా రా..

మరిపిస్తున్న రా … మన తెలంగాణ చరితను… ఆగస్టు పదిహేను  అర్ద రాత్రి స్వతంత్రం…. తెలంగాణ లో దిగులు మంత్రం.. దేశమంతా  ఎగిరిన  జాతీయ పతాకం….. హైద్రాబాద్ రాష్ట్రంలో ..ఎగరని ఆ జండా…………….||మర్చి|| నైజామ్ పాలనలో.. దేశముఖుల ఆగడాలు భూస్వాముల…పెత్తందార్ల దోపిడీలు, దురంతాలు సహించని ప్రజా పోరాటం …………. ||మర్చి|| పోరుచేయనిదే భుక్తి లేదని తిరుగబడ్డ పోరుబిడ్డ దొడ్డి కొమురయ్య అమరత్వం… మా పంటలు  మాకేనని గోసి సెక్కి కాశబోషి కారం పొడి బొడ్లో దోపుకొని రోకలి…

Read More
Optimized by Optimole