వికారాబాద్ రాజకీయ వీరుడెవరు?
వికారాబాద్ లో సరికొత్త రాజకీయానికి నేతలు తెరలేపారు. అధికార బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే పనిపోయిదంటు సొంత పార్టీ నేతలే ధిక్కార స్వరం వినిపిస్తుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఉద్యమకారులు మాపార్టీకి మేమే దిక్కంటూ దూసుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడుతూ దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నాంటూ తగ్గేదెలే తరహాలో ప్రచారంలో నిమగ్నమయ్యారు. బిఆర్ఎస్ లో అధిపత్య పోరు.. వికారాబాద్ బీఆర్ఎస్ లో అధిపత్య పోరు…
కోటంరెడ్డి వెంటే జనం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడర్…
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చాకా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమావేశాలు పేరిట ప్రజలతో మమేకమైవుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కి తోడు .. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతిస్తున్నారు. సామ ,దాన,భేద దండోపాయలు ఉపయోగించి ప్రభుత్వం కార్పొరేటర్లు,నేతలను అటు వైపు లాగేసుకున్న.. ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ ‘నీవెంటే మేము’ తరహాలో మద్దతుగా నిలవడం చూస్తుంటే .. ఈసారి…
విశాఖ రాజధానిపై వైసీపీ కి సవాల్ విసిరిన నాదెండ్ల మనోహర్
గుంటూరు : విశాఖ రాజధాని అంశంపై విరుచుకుపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్ . వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లి .. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలంటూ సవాల్ విసిరారు. రాజధానుల విషయంలో.. రాష్ట్ర యువ తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాజధాని పై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుంటే.. పెట్టుబడులు పెట్టటానికి ఎవరొస్తారని ప్రశ్నించారు. రాజకియ్య లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారని…
నకిరేకల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశతో కమలనాథులు..
తెలంగాణ ఎస్సీ నియోజకవర్గం నకిరేకల్ లో రాజకీయం వాడీ వేడిగా నడుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వర్గాల నేతలు టికెట్ తమ నాయకుడికే వస్తుదంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మరోవైపు బిఆర్ ఎస్ – వామపక్షాల పొత్తు కన్వర్ఫ్మ్ కావడంతో ..ఈసీటు వారి ఖాతాలోకి వెళ్తుందన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎవరన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ…
పుజారా కెరీర్లో మరో మైలురాయి..భారత్ తరుపున 13వ ఆటగాడిగా రికార్డు..
భారత క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరబోతోంది . బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పుజారా కెరీర్లో 100 టెస్ట్ మ్యాచ్. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్ ఆడనున్న 13వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇప్పటివరకు టీంఇండియా తరపున…
రాత్రి లేటుగా తింటున్నారా.? ఐతే మీ శరీరంలో ఈ మార్పులు గమనించారా..?
Sambashiva Rao : నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బీజీగా మారిపోయాడంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోనంతగా. రోజు పని ఒత్తిడి కారణంగానో మరే ఇతర కారణాలతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వేళాపాళా లేకుండా భోజనం తీసుకుంటున్నారు. అయితే సరైన సమయంలో ఆహారం తీసుకోకుంటే వచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. సమయానికి భోజనం చేయకపోవడం వలన శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఆవాసంగా మారనుంది. ముఖ్యంగా అనేక మంది రాత్రి పూట లేటుగా తింటుంటారు….
వలసవాదంపై వీరోచిత పోరాటం చేసిన భారతదేశ రాణిమణులు..
Samabashiva Rao: సామ్రాజ్యవాదం అంటే సమాజంపై పెత్తనం చేయడమే, సంస్కృతి, సాంప్రదాయాలను విధ్వంసం చేయడమే. యూరోపియన్ సామ్రాజ్యానికి వెలుపల ఉన్న దేశాలను తమ కైవసం చేసుకొని వలసరాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాయి. కొన్ని రాజ్యాలను కైవసం చేసుకున్నాయి. కానీ చాలా చోట్ల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది యూరోపియన్ సామ్రాజ్యవాదం. ప్రతిఘటించిన వారిలో భారత వీరనారీలు అనేకులు తమ పోరాట పటిమను ప్రదర్శించి వారిని మట్టికరిపించారు. తప్పక తెలుసుకోవలసిన వీరనారుల విజయగాధ.. 1. రాణి లక్ష్మిబాయి.. లక్ష్మిబాయి…
పగలపడి నవ్వండి..నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
Sambashiva Rao : నవ్వడం ఓ యోగం, నవ్వించడం ఓ భోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. నవ్వుతూ నాలుగు కాలాలు బ్రతకమని ఆశీర్వదిస్తారు. అయితే కొందరి ముఖం చూస్తే చిన్న చిరునవ్వు సైతం ఎంత వెతికినా కనిపించదు. అలాంటి వారి ఫేస్ ఎప్పుడూ పేలాల పెనమే అంటారు. కొందరూ మాట్లాడుతూంటే జోక్స్ పేలుతుంటాయి. వారు నవ్వడమే కాకుండా ఇతరులను కూడా నవ్విస్తుంటారు. కొందరయితే తమ తోటి వారు నవ్వితే చూసి ఓర్చుకోలేరు. నవ్వితే నాలుగు…