రాహుల్ గండి కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు !

పార్థ సారథి పొట్లూరి: 2019 ఏప్రిల్ లో కర్ణాటక లోని కోలార్ పట్టణం లో  ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాహుల్ గండి ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అంటూ విదేశాలకి పారిపోయిన ‘నీరవ్ మోడీ’,’లలిత్ మోడీ ‘ ల పేర్లని గుర్తుచేస్తూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ ని విమర్శించాడు !  మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు అందరూ దొంగలు…

Read More

లిక్క‌ర్ స్కాంతో ఆప్‌ స‌ర్కార్ బ‌ద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్‌ స్కాం ఆప్ స‌ర్కార్ ను అప్ర‌తిష్ట‌పాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్ర‌తిప‌క్ష నేత‌లు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గ‌ద్దే దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు ఆప్ నేత‌ల‌ను మ‌రింత ఇరకాటంలో ప‌డేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్ట‌ర్లు అంటించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…

Read More

కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు…

Read More

రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?

పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది ! తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు ! రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి…

Read More

కొత్త రకం మొబైల్ ఫోన్ పేమెంట్ మోసం !

పార్థ సారథి పొట్లూరి: ఇప్పటివరకు మనకి మీ ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చి మీ అకౌంటు లో డబ్బు మాయం అయ్యేది ! బాంకులు నేరుగా వినియోగ దారుల ఫోన్ నంబర్స్ కి మెసేజెస్ పంపుతూ బాంకు ఎలాంటి ఆధార్ నంబర్ కానీ pan నంబర్ కానీ ఆడగదు ఒకవేళ ఎవరన్నా ఇలా అడిగితే దయచేసి స్పందించవద్దు…

Read More

బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

2024లో విప‌క్షాల ఐక్య‌త‌పై ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అస్థిరమైనది.. సైద్ధాంతికంగా భిన్నమైనది కనుక “ఎప్పటికీ పనిచేయదు” అని ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త జోస్యం చెప్పారు. ఓజాతీయ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్ర‌శాంత్ కిశోర్ ఈవ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌న్హారం. ప్రతిపక్షాల ఐక్యత క్లిష్ట‌త‌ర‌మైన‌ద‌ని.. పార్టీలను నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మీడియాలో ప్రతిపక్ష కూటమి పార్టీలు, నాయకులు కలిసి రావడాన్ని చూస్తున్నామ‌ని.. ఎవరు ఎవరితో…

Read More

ఏపీలో కాంగ్రెస్ ఆఫీసుల‌కు తాళాలు?

ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్టు ఆంధ్రప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం బ‌కాయిల రూపంలో ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన‌ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే క‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌ట్ట‌ని ప‌క్షంలో ఆఫీసుల‌కు తాళాలు ప‌డే అవ‌కాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్ర‌రాజు బ‌కాయిల చెల్లింపు విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాకేం సంబంధం…

Read More

186 అమెరికన్ బాంకులు దివాళా దిశగా పయనిస్తున్నాయి !

పార్థ‌సార‌ధి పోట్లూరి : సిలికాన్ వ్యాలీ బాంక్ ఎలా అయితే మూతపడే స్థితికి వచ్చిందో అదే రీతిలో మరో 186 బాంక్స్ కూడా మూత పడడానికి కావాల్సిన అన్ని వసతులు కలిగి ఉన్నాయని ఒక సర్వే లో తేలింది !  సోషల్ సైన్స్ రీసర్చ్ నెట్వర్క్ [Social Science Research Network] అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్ట్ లో ఈ విషయం తెలిపింది. ఎందుకిలా జరుగుతున్నది ?   ‘Monetary Tightening and US Bank Fragility…

Read More

2024 ఏపీ కింగ్‌ మేకర్‌ ఎవరు..? జ‌న‌సేన రోల్ ఏంటి?

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి  మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….

Read More

యాజమాన్యాల గుప్పిట్లో… కీలుబోమ్మలు, బలిపశువులు “జర్నలిస్టులు”

తొలి వెలుగు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జర్నలిస్ట్ రఘు.  తెలంగాణా ప్రభుత్వంపై ఎనలేని పోరాటం చేసిన రఘు.. ప్రజా గొంతుకగా మారి ప్రజల పక్షాన నిలిచాడు. రఘు అంటే తొలి వెలుగు.. తొలి వెలుగు అంటే రఘు అనేంతలా పరిస్థితి తయారైంది.ఇప్పుడు ఆ సంస్థను అధికార పార్టీ నేత టేక్ ఓవర్ చేయడంతో.. రఘు సంస్థ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అతనికి సంస్థకు మధ్య యుద్ధం మొదలైంది. నిన్నటివరకు రఘుతో పనిచేసిన జర్నలిస్టులు..అతనిపై నిందలు…

Read More
Optimized by Optimole