కౌన్ బనేగా నల్లగొండ ఎమ్మెల్యే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నల్లగొండ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల పేరిట దూకుడును ప్రదర్శిస్తుంటే.. పక్కలో బళ్లెంలా సొంత పార్టీ నేతలే టికెట్ రేసులో మేమున్నామంటూ సేవా కార్యక్రమాల పేరుతో గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నేతలు తామేమి తక్కువ కాదన్న తరహాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు… అధికార…
అన్ని వర్గాలకు బడ్జెట్ అనుకూలం: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
విశాఖపట్నమే ఇక రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చే విధంగా నీలి, కూలీ మీడియా ఛానెళ్ళు వార్త కథనాలు వండి వార్చి ప్రసారం చేయడం పట్ల నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల వ్యవహారంలో.. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట అని ఓ నీలి మీడియా టీవీ ఛానల్ వార్త కథనం ప్రసారం చేయగానే.. మిగతా నీలి చానళ్ల న్నీ, అదే…
కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండిచేయి :ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపారన్నారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఎపీకి ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ ఈ బడ్జెట్లో లేకపోవడం విచాకరమన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదని మండిపడ్డారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తోంది రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…
కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్..ప్రధానికి గుజరాత్ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!
Nancharaiah Merugumala:(senior journalist) ……………………………………………………………………………… దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు…
భారత్ జోడో యాత్రపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటల్లో…ఎక్స్ క్లూజివ్..!
విద్వేషానికి స్వస్తి.. ప్రేమకు నాంది..!! కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. కన్యా కుమారి నుంచి కశ్మీర్ వరకు 140 రోజుల పాటు నిర్వరామంగా 75 జిల్లాల గుండా 4080 కిలో మీటర్ల మేర సాగిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొనడానకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనా ఏకైక మహిళ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్…
పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..
రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…
ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉండాలి: ఎస్పీ అపూర్వ రావు
Nalgonda: జిల్లా ఎస్.పి అపూర్వ రావు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి స్టేషన్ ఎస్. ఐ… ఎస్పీకి వివరించారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపుర్యకంగా నడుచుకోవాలని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ.. ప్రజలకు…
రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు: రఘురామ
ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి…