మిర్చి సరన్… ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్!

– ‘ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్’ గా ప్రశంసలు పొందుతున్న యువ ఆర్జే సరన్. – సంవత్సర కాలంలోనే లక్షల మంది హృదయాలను తాకిన టాలెంట్.  అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆర్జే, మిర్చి సరన్, ఆర్జేగా సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘మిర్చి సరన్… వన్ ఇయర్ ఆన్ ఎయిర్ సెలబ్రేషన్స్’ పేరిట మిర్చి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలు డిసెంబర్…

Read More

గుజరాత్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. కలిసొచ్చిన మోదీ బ్రాండ్..!!

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర తిరగరాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో.. ఎగ్జిట్  పోల్స్  అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో కనీవినీ రీతిలో 156 సీట్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మోదీ హావాతో  ప్రతిపక్ష పార్టీలకు పట్టున్న నియోజక వర్గాల్లోనూ కమలం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ  ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తమకు పట్టున్న నియోజక వర్గాలతో…

Read More

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!

Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30  ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…

Read More

గుజరాత్ ఫలితాలపై పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్..!!

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలనూ పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌రెడ్డి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో మరోసారి కమలం వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది.  అధికార బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7,  ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం…

Read More

బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా?

రవీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్-వార్తల్లోకెక్కిన ఈ బిహారీ బ్రాహ్మణ ‘మేధావులు’ అంత గొప్పోళ్లేనా? …………………………………………………….. ఇద్దరు బిహారీ బ్రాహ్మణ బుద్ధిజీవులు- ప్రశాంత్ కిషోర్ (పాండే), రవీష్ కుమార్ (పాండే)కు వారి శక్తి సామర్ధ్యాలు, ప్రతిభాపాటవాలకు మించిన పేరు ప్రఖ్యాతులు వచ్చాయనిపిస్తోంది. వైశ్య (బనియా/కోమటి) పాత్రికాధిపతుల దగ్గర బ్రాహ్మణ పాత్రికేయులు, సంపాదకులు గతంలో చాలా పెద్ద సంఖ్యలో పనిచేశారు. ఇంకా పనిచేస్తున్నారు. పెత్తనం చేస్తున్నారు. బనియాల పెట్టుబడి బ్రాహ్మణ జర్నలిస్టులకు ఏనాడూ చేదు కాలేదు. వైశ్యులైన రామ్ నాథ్…

Read More

నెహ్రూ వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు ఏ పరిణామాలకు సంకేతం?

జేఎన్యూ నుంచే కాదు భారతదేశం నుంచి బ్రాహ్మణులను తరిమివేసే ప్రయత్నాలు ఫలించవు! ……………………………………………………………………………………………………… కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ పేరుతో ఆయన కుమార్తె ఇందిరా గాంధీ హయాంలో 1969లో స్థాపించిన జేఎన్యూలో (కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఇప్పుడు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనమివ్వడం అత్యంత గర్హనీయం. పేరుకు బ్రాహ్మణ–వైశ్య నాయకత్వంలో సాగుతున్న బీజేపీ కళ్ల ముందే ఇదంతా జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హిమాచలీ బ్రాహ్మణుడు. కాషాయ ఓబీసీ…

Read More

విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

“ఓటు” ప్రచారానికి లోటు..!!

ఓటుకు నోటు సంగతి ఎలా ఉన్నా..? ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓటు విలువ ఎన్నికల నాడు మినహా మరెప్పుడు జనం ఊసెత్తని పరిస్థితి. ఓటు విలువ తెలిసిన దేశాలు యువతరానికి 16 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని న్యూజిల్యాండ్‌ ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. స్వాతంత్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని , ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలకు దిక్చూచిలా వ్యవహరిస్తున్న భారత దేశంలో మాత్రం ఓటు హక్కు కల్పన నేటికి అపహాస్యంగానే మిగిలి…

Read More

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం..!

  హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్…

Read More

తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…

Read More
Optimized by Optimole