శంషాబాద్ జౌటర్ పై కారుబోల్తా.. టీఆర్ఎస్ నేత కుమారుడి దుర్మరణం!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు పై  కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నల్లగొండ జిల్లా టీఆర్ ఎస్ సీనియర్ నేత రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. పొోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇంతటి దు:ఖ శోొకంలోనూ కుటుంబ సభ్యులు దినేష్ కండ్లను దానం చేశారు. ( చిత్రంలో మల్లిఖార్జున్ రెడ్డిని పరామర్శిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ,ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి) మరోవైపు దినేష్…

Read More

టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్

టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్…

Read More

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్ల రికార్డులు…

ఇంగ్లాడ్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రికార్డులు కొల్లగొట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచిన మూడో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిస్తే .. ఒక మ్యాచ్ లో అత్యధిక వికెట్లతో పాటు హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా హర్థిక్.. సెంచరీ చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులు నెలకొల్పారు. ఇక రోహిత్ శర్మ ఇంగ్లాడ్ లో…

Read More

మహిళ క్రికెటర్ స్మృతి మంథాన బర్త్ డే ..

భారత మహిళా క్రికెట్ ‘ లేడీ గంగూలీ ‘ స్మృతి మంథాన. అతి తక్కువ కాలంలో టాలెంట్ తో దూసుకొచ్చిన యువ క్రికెటర్. టీంఇండియా బ్యాటింగ్ ఆర్డర్ తురుపుముక్క. ఆమె జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగాయి. స్మృతి మంథాన 18 జూలై 1996న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి, సోదరుడు మహారాష్ట్ర అండర్ 16 జట్టుకు ఆడారు. 2014 ఇంగ్లాండ్‌ పై అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని ఆరంభించింది. తొమ్మిది సంవత్సరాల వయసులోనే…

Read More

కుటుంబంతో విహరయాత్రకు వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు..

కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలో తోచడంలేదా? ఎక్కడికి వెళ్తే కుటుంబంతో హాయిగా గడిపేందుకు వీలుంటుంది.. సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నారా ? అయితే మీరు ఏమాత్రం సంకోచించకుండా ఈప్రదేశాలను చూసేయండి. విహారయాత్రకు ప్లాన్ చేసి.. కుటుంబంతో హాయిగా గడపండి. 1. కేరళలోని మరారికులం బీచ్ : భారతదేశంలో ఉన్న అత్యుత్తమ బీచ్ లలో ఒకటి మరారికులం బీచ్. కేరళలోని అలెప్పీ జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామం మరారికులం. ఇది సుందరమైన సముద్రతీర గ్రామం….

Read More

కర్ణాటకలోని వాటర్ ఫాల్స్ చూశారా ఎప్పుడైనా ..?

వర్షకాలంలో ప్రకృతి పారవశ్యంతో పరవశిస్తోంది. సరికొత్త అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక కర్ణాటకలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ (జలపాతాల) దగ్గర ప్రకృతి ప్రేమికలతో సందండి వాతావరణం కనిపిస్తోంది. మరీ ఆరాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతాలపై మనము ఓ లుక్కెద్దాం! హనుమాన్ గుండి జలపాతం: హనుమాన్ గుండి జలపాతాన్ని స్థానికంగా సుతనబ్బి జలపాతం అని కూడా పిలుస్తారు, ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్‌కు దగ్గరగా ఉన్నటువంటి జలపాతం. 77 అడుగుల ఎత్తు నుంచి దూకే నీటిసవ్వడులు..భూతల స్వర్గాన్ని తలపిస్తోంది….

Read More

హిందూత్వ మూలాలను ఎప్పటికీ మరిచిపోను : రిషిసునాక్

బ్రిటిష్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నాడు . బ్రిటిష్ హౌజ్ఆఫ్ కామన్ సభ్యుడిగా భగవద్గీత పై ప్రమాణం చేసిన అతను.. ఎప్పటికీ హిందూత్వ మూలాలను మరిచిపోనని మరోమారు స్పష్టం చేశాడు.ఇక తన అత్తమామలలు ఇన్ఫోసిస్ నారయణ మూర్తి.. సుధామూర్తి సాధించిన ఘనతల పట్ల ఎంతో గర్వపడుతున్నానని రిషి సునాక్ పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామర్స్ లో భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి వ్యక్తి…

Read More

మళ్లీ రాజుకున్నహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఎ)రగడ..

హెచ్ సీఎ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) లో రగడ మరోసారి రాజుకుంది. అధ్యక్షుడు అజహరుద్దీన్, ఇతర సభ్యులు పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ క్రికెటర్ శిశలాల్ యాదవ్. అసోసియేషన్ అవినీతిమయమైందని.. సమస్యలను పట్టించుకునేనాథుడే లేడని ఆరోపించారు. అజహర్ అనాలోచిత నిర్ణయాల వలన యువ క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్ నియమాలను ఉల్లంఘిస్తూ..ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సమస్యలపై శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు…

Read More

నవ్వులు పూయిస్తున్న యువతి కేక్ ఆర్డర్ వీడియో !

కేక్ ఆర్డర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో నవ్వులుపూయిస్తోంది. ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ ఆమె ఒకటి చెబితే మరోటి చేశాడు. ఈవిషయాన్ని సదరు యువతి నవ్వుతూ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించింది. ఇంతకు డెలివరీ బాయ్ చేసిన పనేంటో తెలిస్తే మీరు నవ్వుఆపుకోలేరు! ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ జొమాటోలో కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు…

Read More
Optimized by Optimole