పంత్-జడేజా జోడిపై డివిలయర్స్ కీలక వ్యాఖ్యలు!

టీంఇండియా ఆటగాళ్లు రిషబ్ పంత్ -రవీంద్ర జడేజా పై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలయర్స్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ లో నేను ఇప్పటివరకు చూడని అత్యుత్తమ భారత జోడి పంత్-జడేజా అంటూ ట్విట్ చేశాడు. ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత్ 98 పరుగలకే 5వికెట్లు కోల్పోయి టీంఇండియా కష్టాల్లో పడింది. ఈసమయంలో పంత్ -జడేజా ద్వయం ఆరోవికెట్ కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పంత్…

Read More

పివి సింధు డ్యాన్స్ వీడియో వైరల్!

స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లోని పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోని..సింధు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈవీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.గతంలో సింధు కచాబాదం, మాయకిర్రియే పాటలకు డ్యాన్స్ చేసిన వీడియో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేయడంతో..నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.   View this…

Read More

మిస్ ఇండియాగా సినీ శెట్టి!

కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా,డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు….

Read More

బుమ్రా సరికొత్త రికార్డు!

ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు. ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక…

Read More

మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…

Read More
Optimized by Optimole