TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…
బాలీవుడ్ పై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..!!
సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.తన కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ మాఫియా గుప్పిట్లో ఉండటం వలన తనకు అవకాశాలు రాలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 2018లో క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న సోనాలి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..1990లో బాలీవుడ్ను అండర్వరల్డ్ తీవ్రంగా ప్రభావితం చేసిందని.. దానివల్ల తాను…
