Headlines

కంబ‌ళ వీరుడు స‌రికొత్త రికార్డు!

కంబ‌ళ వీరుడు శ్రీనివాస్ గౌడ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఆదివారం క‌ర్ణాట‌క‌లోని తాలుకా మండ‌లం క‌క్య‌ప‌డ‌వ గ్రామంలో మైరా సంస్థ నిర్వ‌హించిన పోటిలో.. వంద మీట‌ర్ల ప‌రుగును కేవ‌లం 8.78 సెక‌న్ల‌లో పూర్తిచేసి రికార్డును సృష్టించాడు. గ‌త‌వారం వెళ్తాంగ‌డి ప‌రిధిలో జ‌రిగిన కంబ‌ళ‌ పోటిలో 100 మీట‌ర్ల దూరాన్ని 8.96 సెక‌న్ల‌లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న పేరిట ఉన్న‌ రికార్డును తానే బ్రేక్ చేసిన‌ట్ల‌యింది. గ‌త ఏడాది జ‌రిగిన‌ కంబ‌ళ పోటిలో విజేత‌గా…

Read More

బీజేపి అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్!

నాగార్జున సాగ‌ర్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ర‌వినాయ‌క్ పేరును భాజాపా సోమ‌వారం ఖ‌రారు చేసింది. టికేట్ కోసం అంజ‌న్ యాద‌వ్, నివేదిత రెడ్డి, ఇంద్రాసేన రెడ్డి పోటిప‌డ‌గా.. నియోజ‌క వ‌ర్గంలోని స‌మీక‌ర‌ణాల దృష్ట్యా, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని , బీజేపి అధిష్టానం ర‌వి ‌నాయ‌క్ ను ఎంపిక చేసింది. త్రిపురారం మండ‌ల ప‌లుగుతాండాకు చెందిన ర‌వినాయ‌క్, ప్ర‌భుత్వ వైద్యుడిగా వివిధ మండ‌లాల్లో విధులు నిర్వ‌ర్తించారు. గ‌త ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రైవేట్ వైద్య‌శాల‌ను నిర్వ‌హిస్తూ, ప‌లు…

Read More

ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన కథ!

ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ… పూర్వము దేవశర్మ అనే ముని ఉండే వాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి. దేవశర్మ ఒక యజ్ఞ కార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపులుడితో “విపులా ! నా భార్య అతిలోకసుందరి. ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు. నేను ఇంద్రుడి ఉపాయము తిప్పి కొడుతూ నా భార్యను రక్షిస్తున్నాను. నేను ఇప్పుడు యాగము చేయడానికి వెళుతున్నాను. కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి”…

Read More

వన్డే సిరీస్ భారత్ కైవసం!

స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 పరుగులతో గెలిచి వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4), రిషబ్ పంత్ ‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్యా…

Read More

షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read More

జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి…

Read More

ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…

Read More

తెలంగాణకు కరోనా ముప్పు పొంచి ఉంది : డాక్టర్ శ్రీనివాసరావు

రాష్ట్రానికి కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పుపొంచి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండకపోతే కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పక పాటించాలని.. పండగలకు పిల్లలు వయోవృద్ధులు దూరంగా ఉండాలని సూచించారు. గత అయిదారు నెలలుగా ప్రజలు జాగ్రత్త పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమని శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన…

Read More

‘మాస్టర్ బ్లాస్టర్’కు కరోనా పాజిటివ్!

భారత లెజెండ్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు వైరస్ చూపినట్లు అతను శనివారం ట్వీట్ చేశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించినప్పటికీ, స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని..  వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.  అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని , క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమందికి అండగా…

Read More

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ నీలం స్నాహి !

ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా మాజీ సీఎస్ నీలం స్నాహి ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన మేరకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమె పేరును ఖరారు చేశారు. ప్రస్తుత గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31 న ముగియనున్న నేపథ్యంలో ఆమె ఎంపిక జరిగింది. గతంలో నీలం స్నాహి ఏపీ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తదనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశారు. 1984 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన…

Read More
Optimized by Optimole