Protected: అందాలతో రచ్చ చేస్తున్న రాశిఖన్నా..
There is no excerpt because this is a protected post.
There is no excerpt because this is a protected post.
Panyalajagannathdas: సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక నిరీక్షించలేవు. ఇక ఓపలేని ఆత్రంతో నా ఓపికను కోల్పోతున్నాను. — ఇలాంటప్పుడే, ఒక అమరకవి ఇలా అన్నాడు- నేను మరణించానే గాని, నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు. జీవంలేని నా దేహంలోంచి నా ఆత్మ సీతాకోకలా…
BJPTelangana: తెలంగాణ బిజెపి నాయకత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా ముఖ్య నేతలంత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నూరైనా సరే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం పార్టీ 75 సీట్లు గెలిచి తీరాలని రాష్ట్ర నాయకత్వానికి షా టార్గెట్ ఫిక్స్ చేశారని.. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలంతా హై…
Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…
Nancharaiah merugumala senior journalist: దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….
ఒక పూట ఆహారం లేకపోతేనే ఆకలిరా బాబు అంటు కేకలు పెడతాం. అలాంటిది 70 సంవత్సరాల నుండి ఆహారాన్ని తీసుకోవడం లేదు ప్రహ్లాద్ జోషి. 1940 నుండి నీరు ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ఇతను.. ఎటువంటి అనారోగ్యం లేకుండా, శక్తివంతంగా జీవిస్తున్నాడు. అందరూ ఇతనిని మాతాజీ అని పిలుస్తారు. చుందాదివాలా మాతాజీ అని కూడా అంటుంటారు. ఇతనొక సాధువు. అంబ దేవతను పూజిస్తూ, ఆ దేవత ధ్యానంలోనే ఉంటాడు. మాతాజీ నీరు, ఆహారం నిజంగానే తీసుకోవడం లేదా…
పార్థ సారథి పొట్లూరి : సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday,March 10, 2023. అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara],కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బ్యాంక్ ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు వాడాల్సి…
BjpTelangana: ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలు రావడంతో ‘ఇప్పుడు ఓటేయండి. ఆగస్టు 15లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని మండిపడ్డారు. ‘‘రైతులు ఆరుగాలం పండించిన వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వలేనోడు… తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనలేనోడు.. ఏకంగా…
ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది లఖ్నవూ సూపర్జెయింట్స్ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్నవూ…