లోకేష్ ఒక్కో అడుగు ఒక్కో ఓటు తెస్తుందా..?
తెలుగు నాట వై.ఎస్.రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రాజకీయ నేతలకు మార్గదర్శకంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు చేరువై జననేతగా ఎదిగిన వైఎస్ఆర్ పాదయాత్ర రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది. నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరుతో వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే పాదయాత్రలు చేపట్టి అందలమెక్కారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర చేపట్టారు. నారా…