దీదీని ప్రజలు క్షమించరు : ప్రధాని మోదీ
వందేమాతరం గేయంతో యావత్ భారతావనిని బెంగాల్ కట్టిపడేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి బెంగాల్లో దీదీ బయటివ్యక్తుల అనే మాటలు మాట్లాడటం భావ్యం కాదని మోదీ ధ్వజమెత్తారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ .. సుభాష్ చంద్రబోస్ , బంకీఛంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగుర్ వంటి మహనీయులు పుట్టిన నేల బెంగాల్ అని కొనియాడారు. భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత బిడ్డలని మోదీ స్పష్టం చేశారు. మమ్మల్ని బయటివారిగా సంభోదిస్తూ మమతా…