మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కాగా…

Read More

హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్‌ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారు….

Read More

ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు.  సభకు ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ పాదయాత్ర. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రను అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ నేతలు. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఏజెండాగా సాగనున్న సంజయ్ నాలుగో విడత ప్రజా…

Read More

బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రకు సర్వం సిద్దం..

తెలంగాణ బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12 న భారీ ఎత్తున  బహిరంగ సభ నిర్వహించి.. యాత్రను ప్రారంభించేందుకు కమలం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి టార్గెట్ గా యాత్ర కొనసాగనుంది. ఈ సభకు   బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.’ గ్రేటర్’ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ…

Read More

విద్యార్ధుల అస్వస్థతపై బండి సంజయ్ కీలక ప్రకటన…

వరంగల్ విద్యార్ధుల అస్వస్థతపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తక్షణమే వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు సరైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు.  విద్యార్థులను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈ రెండు నెలల్లో .. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడం లో కేసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మండి పడ్డారు. కాగా బల్లి పడ్డ ఆహారం…

Read More

కాళేశ్వ‌రంపై త‌గ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, అక్ర‌మాలు జ‌రిగాయ‌ని బిజెపి జాతీయ‌ నాయ‌క‌త్వంతో పాటు.. రాష్ట్ర నాయ‌క‌త్వం  గ‌త కొన్ని రోజులుగా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వ‌రం ఎటిఎం గా  మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జ‌రిగిన అక్ర‌మాలను పక్కా ఆధారాలతో  ప్ర‌జాకోర్టులో దోషిగా  నిల‌బెట్టెందుకు …

Read More

కేసీఆర్ పాదయాత్ర చేస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపేస్తా: సంజయ్

సీఎంకేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బండిసంజయ్. అమిత్ షాను తాను గురువుగా భావిస్తానని.. గురు భక్తితోనే చెప్పలు జరిపానన్నారు. అతని మాదిరి గురువును కాలితో తన్నేలేదని మండిపడ్డారు. ఊసరవెళ్లి మాటలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడి రైతులను వదిలేసి ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇచ్చాడని ఆగ్రహాం…

Read More

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాద‌యాత్ర ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో  జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి  ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్   ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ కి  లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు…

Read More
Optimized by Optimole