టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!

ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది. అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత…

Read More

ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 20 లోకి శ్రేయాస్..!

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్‌ తొలిసారిగా టాప్ 20లోకి దుసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకటుకున్న శ్రేయాస్.. 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో ఉన్న విరాట్ కోహ్లీ 10వ స్థానం నుంచి పడిపోయి 15 వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్‌ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 805 పాయింట్ల తో అగ్ర స్థానంలో ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ 798…

Read More

లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శుభారంభం: అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్…

Read More
Optimized by Optimole