KAVITHA: బిఆర్ఎస్ పార్టీకి క‌విత గుడ్ బై..?

telangana:  బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ క‌విత సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.మేడే సంద‌ర్భంగా వేదిక‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో క‌న‌ప‌డ‌క‌పోవ‌డం.. ఆయ‌న స్థానంలో ప్రోఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఫోటో ద‌ర్శ‌నమివ్వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఎదురైన అవ‌మానంతో త‌గ్గేదేలే అన్న‌ట్లు రాజ‌కీయ ప్ర‌యాణం ఉండ‌బోతోంద‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేర‌తారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంట‌రి పోరాటం చేస్తార‌న్న‌ది…

Read More

KAVITHA: క‌విత దారెటు…?

Telangana:  మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత బిఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారా? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ సాక్షిగా త‌న రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ మాత్ర‌మేన‌ని కేసీఆర్ ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డంతో క‌విత పార్టీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లిక్క‌ర్ స్కాంలో జైలుకి వెళ్లి వ‌చ్చిన నాటి నుంచి ఆమెను కేసీఆర్ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా పెడుతు వ‌స్తోంది. నాటి నుంచి జాగృతి పేరుతో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వివిధ…

Read More

Telangana:తెలంగాణ ఎమ్మెల్యేల ప‌నితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ షాకింగ్ రిపోర్టు..!

Telangana: తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచినట్లు తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుండి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది….

Read More

Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా…

Read More

Telangana: అభాండాలు…. అసత్యాలే ప్రతిపక్షాల నైజం..!

INCTelangana: టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ ======================= అసత్యాలను పదేపదే వల్లెవేస్తే అవే వాస్తవాలవుతాయనే భ్రమల్లో ప్రతిపక్షాలున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే అభద్రతాభావంతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నిరాధార అవాస్తవ ఆరోపణలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఒక్కొక్కొటీ నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను…

Read More

Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్

Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్‌ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…

Read More

Telangana: విద్యా సంస్థలలో ‘ఈ’ ఆఫీసు ఆవశ్యకత..!

Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది. ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి. ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని…

Read More

BRS:‘సైన్యాధ్యక్షుడు’రాని యద్ధం.. నెగ్గేదెలా?

BRSParty: బీఆర్ఎస్ లో అంతర్మధనం..! ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవం‘ టారు. ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి బీజేపీ విస్తరించకపోయినా… అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యా సదృశమే! కాస్త హెచ్చు-తగ్గులతోనే అయినా… ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి. అంతా అయ్యాక, తమ దుస్థితికి ఎదుటివారొకరిని నిందించి ప్రయోజనముండదు. స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది….

Read More

Telangana: ఉద్యమం రోజుల్లోనే తెలుగు తల్లి మీద కెసిఆర్ పెద్ద అబాండం వేశాడు..

Gurramseetaramulu: ఉద్యమం జోరుగా ఉన్న రోజుల్లో తెలుగు తల్లి మీద కెసిఆర్ ఒక పెద్ద అబాండం వేశాడు.. ఎవనికి పుట్టిన తల్లి’..? ఆయన భాష యాస చూసి మోజు పడిన జనులు కెసిఆర్ మాట్లాడే భాష నే అధికారిక భాష అవుద్ది అని ఆశ పడ్డాం. పాలన మారాకా తెలుగు తల్లి విగ్రహానికి  చేతిలో కలశం తీసి బాలనాగమ్మ చీర కట్టి (గులాబీ రంగు) బతుకమ్మ చేతిలో పెట్టి ఇదే తెలంగాణ తల్లి అన్నారు జనాలు నమ్మారు…..

Read More

supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…

Read More
Optimized by Optimole