Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!

Loksabhaelections2024:   తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే…

Read More

ప్రీ_ పోల్ సర్వేలతో డైలమాలో తెలంగాణ ఓటర్లు..!

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్ట్):  గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రీ- పోల్‌ సర్వేలు రాజకీయ పార్టీలను, ఓటర్లను ఆయోమయానికి గురి చేస్తున్నాయి. జాతీయ సర్వే.. మీడియా..  పోల్‌ మెనేజ్‌మెంట్‌  సంస్థలు ప్రీ పోల్‌ సర్వేలను విడుదల చేశాయి. సర్వేల్లో మెజార్టీ కాంగ్రెస్‌ గెలుస్తుందిని.. కొన్ని సంస్థలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని, బీజేపీ, బీఎస్‌పీ పార్టీలు ప్రధాన పార్టీల కొంప ముంచనున్నాయని ఇలా ఎవ్వరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు సర్వేలు బహిరంగం వెల్లడించాయి. …

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More

జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల రచ్చ.. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నల్లగొండ..

Telanganapolitics: తెలంగాణాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల  గడువు మాత్రమే ఉండటంతో ఇండ్ల స్థలాల వ్యవహారం   బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అనుచరులకు జర్నలిస్టుల స్థలాలు కేటాయించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి. https://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1Nhttps://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1N

Read More

చూపంత తెలంగాణ వైపే..రెండు రోజులు రాజకీయ సందడి..

Telangana politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కాలేదు. జమిలి ఎన్నికల ప్రక్రియ ఊసే లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి  ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడను లేదు. కానీ తెలంగాణలో రెండు రోజుల పాటు జరగనున్న మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  నేతలు మాటల తూటాల పేల్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా…

Read More

రాజకీయ పార్టీల్లో ముదురుతున్న లోల్లులు..

telanganapolitics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో..?లేదో..? తెలియని పరిస్థితి.  ఎన్నికల నిర్వాహణ సంస్థ ‘‘ఎన్నికల సంఘం’’లో ఉలుకుపలుకు కనిపించడం  లేదు.  తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొందర పడుతున్నాయి. టీకెట్ల ప్రకటన అనంతరం బీఆర్‌ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మొదలైన లొల్లి తుమ్మల నాగేశ్వర్‌రావు వరకు పాకింది.నేటికి అధికార పార్టీ ఆశావాహుల్లో టికెట్లు రాలేదన్న…

Read More

తెలంగాణ ప్రధాన పార్టీల్లో మొదలైన టికెట్ల రగడ…

Telanganapolitics: కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడం రాజకీయ పార్టీ నేతల లక్షణం . కార్యకర్త స్థాయి మొదలు అన్ని వర్గాల బాగోగులను చూడడం పార్టీల ప్రథమ కర్తవ్యం. ఒకదాంట్లో వస్తుంది..మరోదాంట్లో పోతే అంతగా బాధ ఉండదని నేతలు భావిస్తారు. కానీ బీఆర్‌ఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలో ఆదాయాలు నిల్‌ ..ఖర్చులు ఫుల్‌ అన్నట్లుగా ఉంది పార్టీల టికెట్ ఆశిస్తున్న  ఆశావాహుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో  టికెట్‌ కోసం ఖర్చు చేసే ఖర్చుల ముందు ఇవ్వేం పెద్ద ఖర్చులు…

Read More

పాఫం కమ్యూనిస్టులు..చివరికి ఇలా మిగిలారు…!!

Telanganapolitics:  తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వామపక్షాల పరిస్థితిని చూస్తే ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌ ఎంతో ఆవేదనతో చెప్పిన ‘‘చివరికి ఇలా మిగిలాం…’’ అనే మాటలు గుర్తుకొస్తున్నాయి. గతంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ‘‘ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా…’’ పాటలోని మొదటి వరుసను ‘ఎవరో పిలుస్తారని…’ అని మార్చితే తెలంగాణ వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్‌ పిలుస్తారని…

Read More

Telangana: బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల..

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసిఆర్ విడుదల చేశారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీచేయబోతున్నట్లు తెలిపారు. నర్సాపూర్, జనగామ, గోష్ మహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కొంత టైం పడుతుందని కేసిఆర్ స్పష్టం చేశారు. ఇక సీఎం కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటిచేయనున్నారు. గత ఎన్నికల్లో  గజ్వేల్  నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి…

Read More

వేములవాడలో ఏ పార్టీ బలమెంత? నిలిచి గెలిచేది ఎవరు?

Vemulawadapolitics:  వేములవాడ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మవుతుంటే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో కనిపిస్తున్నాయి.అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది? రాజ‌న్న సిరిసిల్లా జిల్లా వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు కొన‌సాగుతున్నారు. ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని నాలుగు మార్లు…

Read More
Optimized by Optimole