Mlckavitha: 7 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోందని ట్వీట్ లో ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని.. అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన వారందరికీ…

Read More

Telangana: వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఆ సంక్షేమ పథకాలు..!

కిరణ్ రెడ్డి వరకాంతం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథక ప్రయోగం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది.ఇక రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో….దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయ్యింది.సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న వాస్తవమిది.దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప…

Read More

Telangana: ముగ్గురికీ ‘స్థానికం’ మీటా-కట్టా..!

Telangana: వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. సెప్టెంబరు లోపు పంచాయితీ ఎన్నికలు జరపాలని హైకోర్టు నిర్దేశించింది. కొనసాగుతున్న వేర్వేరు కోర్టు కేసుల్ని బట్టి… ఇదే దిశలో జడ్పీటీసీ-ఎమ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల్లోనూ అప్పుడే వేడి మొదలైంది. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు… సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల…

Read More

Telangana: “బీఆర్‌ఎస్ పార్టీ నాది… నాదే బీఆర్‌ఎస్”కవిత సంచలన వ్యాఖ్యలు..!

MLCKavita: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.తాజాగా ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. “BRS పార్టీ నాది.. నాదే BRS” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారాయి. “ నా నాయకుడు కేసీఆర్ మాత్రమే…” “బీఆర్‌ఎస్ పార్టీ నాది, నాదే బిఆర్ఎస్.నేను ఈ పార్టీకి సర్వస్వం ఇచ్చాను. నా నేత ఒక్కరే – ఆయన మా…

Read More

Hyderabad: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి హేయం: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

హైదరాబాద్: మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మహా న్యూస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దాడిని ఆయన “హేయమైన చర్య”గా అభివర్ణించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. చానల్ కార్యాలయంపై కొందరు గుండాలు, రౌడీల మాదిరిగా దాడికి పాల్పడటం దుర్మార్గంగా అభివర్ణించారు. మీడియా సంస్థలపై భయభ్రాంతులు కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం సహించదన్నారు….

Read More

Nizamabad: తెలంగాణ ప్రజలారా బీజేపీకి అవకాశం ఇవ్వండి: బండి సంజయ్

Nizamabad: ‘‘తెలంగాణ ప్రజలారా…. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్ లో ఈరోజు పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు జి.కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్,…

Read More

swechacase:యాంకర్ స్వేచ్ఛ మృతి కేసు..ఎవరీ పూర్ణచంద్రరావు?

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పూర్ణచంద్రరావు. గత ఐదేళ్లుగా స్వేచ్ఛ ఈయనతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.. పెళ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా పూర్ణచంద్రరావుతో కుమార్తెకి తగాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై అతనితో కలిసి ఉండలేనని స్వేచ్ఛ తమతో చెప్పిన విషయాన్ని వెల్లడించారు. కుమార్తె మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో…

Read More

Telangana:Is Kavitha Following in KCR’s Footsteps?

Hyderabad: Is Kavitha strategizing to reshape the political landscape of Telangana? Political circles increasingly believe the answer is yes. Over the past few weeks, Kavitha, daughter of former Chief Minister K. Chandrashekar Rao (KCR), has returned to the spotlight. No longer content with being identified merely as “KCR’s daughter,” Kavitha is working diligently to carve…

Read More

Hyderabad: హీరోయిన్ ను కేటీఆర్ పార్క్ హయాత్ తీసుకెళ్ళారు: గజ్జెల కాంతం

హైదరాబాద్: టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. “కేటీఆర్ లుచ్చా! జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మతి స్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఆయన వ్యవహారం చూస్తుంటే ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం ఉంది అని మండిపడ్డారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని తక్షణమే శిక్షించాలన్న ఆయన “కేటీఆర్ లాంటి వాళ్లను తీహార్ జైలుకు కాదు.. రాష్ట్ర నడిబొడ్డున ఉరితీయాలి….

Read More
Optimized by Optimole