Telangana: సోనియా గాంధీ జన్మదినొత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం : టీపీసీసీ మహేష్ కుమార్
INCTELANGANA: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినొత్సవాన్ని డిసెంబర్ 9 వతేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.మాజీ సీఎం కెసిఆర్ ను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని.. ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని అన్నారు. శుక్రవారం మహేష్ గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది….