రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..IRCTCలో కొత్త సదుపాయం..
Sambasiva Rao: =============== ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. ప్రయాణికుల కోసం ఈఏంఐ పేరుతో కొత్త సేవలను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఇ-కామర్స్ వేదికలపై కొనుగోలు చేసే వస్తువులకు ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఐఆర్సీటీసీలోనూ ఇకపై కొనుగోలు చేసే ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా నగదు చల్లించవచ్చు. ఇకపై ఈ సేవలు ఐఆర్సీటీసీకి సంబంధించిన రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect) యాప్లో లభ్యమవుతాయి. ఐఆర్సీటీసీ ప్రయాణికుల కోసం ‘ఇప్పుడు ప్రయాణించండి…..