Jukkal: జర్నలిస్టు దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ…

Read More

Hyderabad: రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

హైదరాబాద్: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్! ఈ తొలి ఏకాదశి పర్వదినాన,విష్ణు గాయత్రీ మంత్రంతో ప్రతి ఒక్కరి సంకల్పాలు సిద్ధించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంక్షించారు. అత్యంత పవిత్ర తొలి ఏకాదశి రోజున విష్ణువును స్మరిస్తూ..రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దు :రేవంత్ రెడ్డి

telanganaelections2023: ఉద్యమ సమయంలో పదవులను పూచిక పుల్లలా విసిరేశామని కేసీఆర్ చెబుతున్నాడని.. నిజానికి పదవులు విసిరినట్లే విసిరి.. ఎలక్షన్లు, కలెక్షన్లు, సెలెక్షన్ల పేరుతో ఆస్తులను దోచుకున్నారని, రాజీనామా తర్వాత కూడా పదవులు వారే తీసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం కోసం తన మంత్రి పదవిని విసిరేసి.. తిరిగి ఆ పదవికి తీసుకోలేదన్నారు. పార్టీ ఫిరాయించిన పన్నెండు మందిని అసెంబ్లీ గేటును తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ మారే వాళ్లకు…

Read More

కాంగ్రెస్ పార్టీకి దాసోజు గుడ్ బై.. నెక్ట్స్ వికెట్ ఎవరూ?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో నేతల పార్టీ మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది.ముఖ్యంగా హస్తం పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటీకే రాజగోపాల్ పార్టీ, పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో అగ్రకుల దురహాంకారం పెరిగిపోయిందని.. పార్టీ కోసం కష్టపడ్డ మాలాంటి నేతలకు గుర్తింపు లేదని ఆవేదనతో పార్టీ వీడుతున్నట్లు శ్రవణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.అటు రాజగోపాల్ తనతోపాటు…

Read More

రేవంత్ పై వెంకట్ రెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై స్టార్ క్యాంపయినర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన పేరును సంబోంధిస్తూ అగౌరవపరచారని..కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునేవాళ్లంటూ రేవంత్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది.  …

Read More
Optimized by Optimole