Hyderabad: అర్చకుల జీవితాల్లో ఆశలు నింపిన మంత్రి కొండా సురేఖ..

హైద‌రాబాద్‌: దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశలు నింపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కుల దీర్ఘకాలిక కోరిక‌ను నెరవేర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చ‌క‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంటు డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో…

Read More

Hyderabad: ఆర్టీసీ తొలి ఉమెన్ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం: మంత్రి సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి…

Read More

Hyderabad: మ‌హోద్య‌మంలా వ‌న‌మ‌హోత్స‌వం: కొండా సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌ద‌లిచిన వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మ‌హోద్య‌మంలా తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ చెప్పారు. వృక్షో ర‌క్షిత ర‌క్షితః నినాదాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పున‌రుద్ఘాటించారు. వన మహోత్సవం-2025 పోస్టరు బుధ‌వారం జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. పోస్ట‌రు ఆవిష్క‌రణ‌లో తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షిణాధికారిణి (PCCF Hoff) డాక్ట‌ర్…

Read More

Hyderabad:ప్లాస్టిక్ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:గుత్తా సుఖేందర్ రెడ్డి

Hyderabad:  ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి , పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉందన్నారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  ప్లాస్టిక్ వాడకం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి కలుషితం అవుతున్నాయని ఆయన అన్నారు . ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా తెలంగాణ ప్రభుత్వం జూట్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టడం  శుభపరిణామమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , సీఎస్ శాంతి కుమారి తెలంగాణ శాసన…

Read More

Tirupati: మంత్రి కొండా సురేఖ చొరవ.. సిఫార్సు లేఖలకు టీటీడి అనుమతి..!

Tirupati: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖకి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను మార్చి 24 నుంచి అనుమతించనున్నట్లు టీటీడి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడి ప్రకటనలో పేర్కొంది. దీంతో సిఫార్సు లేఖల విషయంలో మంత్రి కొండా సురేఖ జరిపిన సంప్రదింపులు ఎట్టకేలకు సత్ఫలితానిచ్చాయి. కాగా ఇటీవల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను…

Read More
Optimized by Optimole