సెలెబ్రిటీల ట్వీట్స్ పై దర్యాప్తు : అనిల్ దేశముఖ్
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలెబ్రిటీల ట్విట్లపై దర్యాప్తు చెప్పనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ ప్రకటించారు. సెలెబ్రిటీల ట్విట్ల వెనక ఏదైనా పార్టీ ప్రమేయం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా పాప్ సింగర్ రిహనా, పర్యావరణ వేత్త గ్రేటా థన్ బర్గ్, మినా హరిస్ ట్వీట్లు చేశారు. వీరికి వ్యతిరేకంగా కేంద్రానికి మద్దతుగా భారత…