సైన్యం అమ్ములపొదలో ‘అర్జున ‘

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలు మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం చెన్నైలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జ్ఞానం, సృజాత్మకతలకు చెన్నై నిలయమని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్ గా ఉందని, ఇప్పుడు యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మొదట అడయారు లోని ఐఎన్ఎస్ కోస్ట్ గార్డ్ చేరుకొని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అర్జున యుద్ధ ట్యాంక్ మార్క్_1ఏను సైన్యానికి అప్పగించారు. యుద్ధ…

Read More
Optimized by Optimole