“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి…

Read More

చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!

పార్థ సారథి పొట్లూరి:  “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…

Read More

దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

Nancharaiah merugumala (senior journalist): ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్‌.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే! మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్‌ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్‌ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని…

Read More

ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

Nancharaiah merugumala (senior journalist) వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని పాలనలో ఇలా జరిగేది కాదు! ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా? గుజరాతీ మోధ్ ఘాంచీ (తేలీ) కుటుంబంలో పుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన ఇంటిపేరుతో కించపరిచారనే కారణంతో ఫస్ట్‌ ఫ్యామిలీ (నెహ్రూ–గాంధీ) రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌ వర్మ గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు….

Read More

ఈశాన్య రాష్ట్రాల్లో క‌మ‌లం వికాసం .. పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే ప్ర‌కార‌మే ఫ‌లితాలు..

ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. రీసెర్చ్ సంస్థ‌లు ఊహించిన‌ట్టుగానే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఎగ్జిట్ పోల్ స‌ర్వే ఫ‌లితాలు.. నేడు వెలువ‌డిన‌ ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా కనిపించాయి. త్రిపుర‌, నాగాలాండ్ లో బీజేపీ కూట‌మి స్ప‌ష్ట‌మైన అధిక్యం సాధించ‌గా.. మేఘాల‌యాలో ఎన్పీపీ కూట‌మి అధిక్యం క‌న‌బ‌రించింది. ఇక పీపుల్స్ రీసెర్చ్ సంస్థ ప్ర‌క‌టించిన ఫ‌లితాల‌ను మ‌రోమారు ప‌రిశీలించిన‌ట్ల‌యితే.. పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ స‌ర్వే పూర్తి వివ‌రాల కోసం క్రింది లింక్…

Read More
Optimized by Optimole