కోవిడ్ తాజా మార్గదర్శకాలు!
దేశంలో మలిదశ కరోనా ఉదృతి వేళ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజా మార్గదర్శకాలు .. – అన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసిఆర్ పరీక్షలు పెంచాలి. – కేసుల తీవ్రతను బట్టి కంటెన్మెంట్ జోన్లను ప్రకటించాలి. – రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కోవిడ్…