Maabhoomi: ‘ రజాకార్ ‘ గురించి మాట్లాడే నారాయణమూర్తి ‘మాభూమి’ సినిమా చూడలేదా?

విశీ ( సాయి వంశీ): ‘మాభూమి’ సినిమా రీరిలీజ్ ఎప్పుడు?  యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ఆర్.నారాయణమూర్తి గారు ‘వీరతెలంగాణ’ సినిమా తీసి, అందులో బండి యాదగిరి గారి ‘బండెనక బండి కట్టి’ పాట వాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ పాట జనాన్ని ఎంత ఉత్తేజితుల్ని చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఒరిజినల్ పాటలో ‘నైజాం సర్కరోడా’ అనే మాటను మార్చి ఈ సినిమాలో ‘దేశ్‌ముఖ్ దొరగాడా’ అనే మాట…

Read More

Illustrator: బొమ్మలేయడం కన్నా, బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం..!

Charanparimi: ( Illustrater అను అనామకుడు! ) బొమ్మలేయడం కన్నా,  బొమ్మలేస్తాం అని చెప్పుకోవడం కష్టం.  ఊర్లో మానాన్న నన్ను ఎమ్మార్వో ఆఫీస్ లో ఉద్యోగికి పరిచయం చేశాడు. ఆయన నన్ను ఏం చేస్తున్నావమ్మా అన్నాడు. గవర్నమెంట్ జీతగాళ్ల స్టైల్లో. ఇలస్ట్రేటర్ అంటే అర్థం కాదని పత్రికలో కార్టూనిస్ట్ అన్నా. అంటే బొమ్మలు గీయటమేగా. ఇంకేదన్నా మంచి ఉద్యోగం చూసుకోకూడదు, అన్నాడు.  నాకు మోయే.. మోయే!  అప్పటిదాకా ఈ బొమ్మలు వేయడం ఒక ప్రత్యేకమైనది. చాలా గొప్పది…

Read More

Telangana: కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒకే చెట్టు మీది పక్షులు..

బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు . ============= తెలంగాణలో ప్రభుత్వం మారినా ప్రజల జీవితాలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అష్టకష్టాలు పడిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడితే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వంద రోజుల్లోనే చేతులెత్తేసి ప్రజలను వంచించడంలో బీఆర్‌ఎస్‌కు తానేమి తక్కువ కాదని నిరూపించింది. బీఆర్‌ఎస్‌ బంగారు తెలంగాణ అంటూ అరచేతిలో స్వర్గం…

Read More

Life lesson: ఆమె వివాహం.. పాతికేళ్ల విషాదం..!

విశీ( సాయి వంశీ ) : The Tragedy behind a Celebrity Marriage .. అన్ని పెళ్లిళ్లూ వేడుకలగానే మిగలవు. కొన్ని వివాహాలు విషాదాలుగా మారి జీవితాంతం వెంటాడతాయి. అలాంటి జీవితమే నటి శాంతి విలియమ్స్‌ది. 12 ఏళ్ల వయసులో తమిళ చిత్రాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్ తల్లి పాత్ర చేసింది ఆమే! తెలుగులో అత్యంత పాపులర్…

Read More

నిజాం రాజ్యంలో మతం – ఎవరికి మేలు, ఎవరికి కీడు??

విశీ( సాయి వంశీ) : ఇత్తెహాదుల్ ముసల్మీన్ అనే సంస్థ ప్రతినిధులు ఊరి దొర, కరణాల ఎదురుగానే మాలలు, మాదిగలను ఇస్లాం మతంలోకి మార్చారు. వారికోసం దొర గోమాంస బిర్యానీ కూడా వండించాడు. ఓ దళిత మహిళ తాళి తీయడానికి ఇష్టపడక, ఈ మతం నాకొద్దని పోతూ ఉంటే దొర లోలోపల సంతోషించాడు. చివరకు తాళి మెళ్ళో ఉండగానే వారిని మతం మారేలా చేశారు ఆ సంస్థ నాయకులు. ముస్లింగా మారిన దళిత పుల్లయ్య కొన్నాళ్లకు దొర…

Read More
Optimized by Optimole