బండి సంజయ్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ధం..!

తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో విడ‌త‌ పాద‌యాత్ర‌కు రంగం సిద్ద‌మ‌య్యింది. త్వ‌ర‌లోనే ఆయ‌న గ‌ద్వాల్‌లోని జోగులాంబ ఆల‌యం నుంచి త‌న సెంకండ్ ఫేజ్ ప్ర‌జా సంగ్రామాన్ని కొన‌సాగించ‌నున్నారు. కాగా మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో తెలంగాణా ఎన్నిక‌లు ఉండ‌గా… దానికి ముందు రాష్ట్ర‌వ్యాప్తంగా బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయాల‌ని సంక‌ల్పించారు. ఐదు విడ‌త‌లుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ తిర‌గాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. అయితే, ఆయ‌న మొద‌టి విడ‌త పాద‌యాత్ర చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మీ ఆల‌యం నుంచి మొద‌ల‌వ‌గా,…

Read More

ఎన్నికల హామీలు విస్మరించిన కేసిఆర్ గద్దె దిగాలి: షర్మిల

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాట తప్పిన సీఎం కేసీఆర్ వెంటనే గద్దె దిగాలని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్షర్మిల డిమాండ్చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాగా 3ఎకరాల భూమి ఇస్తామని దళితులను, కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానని విద్యార్థులను, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మైనార్టీలను సీఎం మోసం చేశారని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా…

Read More
Optimized by Optimole