ఇద్దరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రులూ..
Nancharaiah merugumala senior journalist:ఇద్దరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రులూ (వైఎస్ జగన్, పేమా ఖాండూ)మైనారిటీ మతస్థులే, ఒకరు క్రైస్తవ, మరొకరు బౌద్ధ మార్గీయులు! =================== ‘‘ఇండియాలో రాజకీయ అవినీతి ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లు కొనుగోలు చేయడంతో మొదలవుతుంది. అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయల ధనం ఖర్చు చేసే నేతలు తాము పదవిలో ఉన్న ఐదేళ్లలో ఆ సొమ్ము రాబట్టుకోవడానికి చాలా ప్రయాస పడతారు,’’ అని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండూ అభిప్రాయపడ్డారు….