కుష్బూ తరపున పళని స్వామి ప్రచారం!

తమిళ నటి బిజెపి నేత ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి పళనీ స్వామి సోమవారం ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో లో బీజేపీ అభ్యర్థిగా కుష్బూ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆమెను గెలిపిస్తే ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన వెల్లడించారు. మా పార్టీకి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తమిళనాడుకు ఉచిత వ్యాక్సిన్ అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా…

Read More

సైన్యం అమ్ములపొదలో ‘అర్జున ‘

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలు మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం చెన్నైలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జ్ఞానం, సృజాత్మకతలకు చెన్నై నిలయమని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్ గా ఉందని, ఇప్పుడు యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మొదట అడయారు లోని ఐఎన్ఎస్ కోస్ట్ గార్డ్ చేరుకొని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అర్జున యుద్ధ ట్యాంక్ మార్క్_1ఏను సైన్యానికి అప్పగించారు. యుద్ధ…

Read More

సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!

అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో…

Read More

నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల!

అవినీతి కేసులో అరెస్టైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఆమె విడుదలకు సంబంధించి జైలు పత్రాన్ని ఉన్నతాధికారులు సమర్పించారు. గత వారం కరోనా సోకడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మరి కొన్ని రోజుల పాటు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె చెన్నైకి రానున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం….

Read More
Optimized by Optimole