దేశంలో స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం కాస్త తగ్గినా బంగారం ధర నేడు మార్కెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. శనివారం గోల్డ్ ప్రైజ్ను గమనిస్తే, దేశంలో 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు గాను 47 వేల 40 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 40 రూపాయలుగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం…