సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా…

Read More

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా పాజిటివ్!

సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈవిషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని… స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు మహేష్‌ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. అందుకే ప్రతీ ఒక్కరు టీకాలు తీసుకోవాలని… అలాగే కోవిడ్‌…

Read More

టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి..!

తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌సిద్ధి చెందిన‌ రాజ‌బాబు క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నా ఆయ‌న గ‌త రాత్రి మృతి చెందారు. 64 సంవ‌త్స‌రాల రాజ‌బాబు 62 సినిమాల్లో న‌టించి మంచి పేరు పొందారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాజ‌బాబు స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లంలోని న‌ర‌స‌రావుపేట‌. చిన్న‌ట‌ప్ప‌టి నుంచే న‌ట‌న‌పై మ‌క్కువ పెంచుకున్న ఆయ‌న దేశ‌వ్యాప్తంగా నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. 1995లో ఊరికి మొన‌గాడు సినిమాతో…

Read More

‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ – రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’.. చిరంజీవి – రామ్‌చరణ్‌ కథానాయకులుగా కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న‌ ‘ఆచార్య’… వెంకటేష్ హీరోగా త‌మిళ్ అసుర‌న్ రిమేక్ ‌ ‘నారప్ప’ .. రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న…

Read More

అనారోగ్యంతో సీనియర్ నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ చరిత్రలో అనేక గొప్ప చిత్రాలను నిర్మించిన నిర్మాత దొరస్వామిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఈ ఉదయం  తుదిశ్వాస విడిచారు. తెలుగులో నిర్మాతగా 500పైగా చిత్రాలను.. డిస్ట్రిబ్యూటర్గా సీడెడ్ ఏరియాల్లో అనేక చిత్రాలను విడుదల చేశారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్నవే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయానకంటూ ఓ ఇమేజ్…

Read More
Optimized by Optimole