మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…

Read More

మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!

మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇవాళ ఒక్కరోజే 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.మొత్తంగా 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం ,శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 14 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. 15 నామినేషన్ల పరిశీలన.. 17…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

కేసిఆర్ కు దళిత నేతలంటే ఎందుకు పడదు : బండి సంజయ్

సీఎం కేసీఆర్ కు దళిత నాయకులంటే ఎందుకు పడదని ? బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి , వర్ధంతి కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. దళిత నేతల కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం…

Read More
Optimized by Optimole