ఎన్టీఆర్ పేరుకాదు..తెలుగుజాతి వెన్నెముక:బాలకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మార్పుపై హీరో బాలకృష్ట ఘూటుగా స్పందించారు.తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు.మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.మార్చేయటానికి తీసేయటానికి ఎన్టీఆర్ పేరు కాదని.. తెలుగు జాతి వెన్నెముకని కొనియాడారు. శునకాలు ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. అక్కడ మహానీయుడు పెట్టిన బిక్షతో బతికే నేతలున్నారని..విశ్వాసం లేని వాళ్లను…

Read More

ఎస్ఈసీ మాటలు వింటే చర్యలు తప్పవు: మంత్రి రామచంద్రా రెడ్డి

ఎస్ఈసీ(ఎన్నికల కమిషనర్) మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే,బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్లు, పంచాయతీ ఎన్నికల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము ఎన్నికల కమిషనర్ మాట వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి అన్నారు. కాగా చిత్తూరు, గుంటూరు లో ఏకగ్రీవాలు అపమని ఎన్నికల కమిషనర్ అంటున్నారు. అందుకు సహకరిస్తూ, తొత్తులుగా పనిచేసే అధికారుల అందరిని గుర్తుపెట్టుకుంటామని…

Read More

టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్!

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాలి పీఎస్ కి తరలించారు. ఈ విషయమై టిడిపి అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఖండిస్తున్నట్లు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం అండతో టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. కాగా మరోవైపు వైసీపీ…

Read More

స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యం బాటిల్ వైరల్ !

ఏపీలో స్పెషల్ స్టేటస్ ( ప్రత్యేక హోదా) పేరుతో మద్యం బాటిళ్లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఏపీకి స్పెషల్ స్టేటస్ ని ఏపీ ప్రభుత్వం ఇలా సాధించదంటూ టీడీపీ పార్టీ అనుకూల నెటిజన్లు సైటైర్లతో రెచ్చిపోతున్నారు. అయితే బాటిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ విక్రయిస్తున్నారు అన్న విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఇక టిడిపి అభిమానులు బాటిల్ ఫోటో వాడుకొని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు. కాగా  వైసీపీ…

Read More

ఏపీలో ఎన్నికల రగడ..

౼ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ౼ సహకరించలేమంటున్నఉద్యోగ సంఘాలు ౼ అనుకూలపరిస్థితులు లేవంటున్న ప్రభుత్వం ౼ వివాదాస్పదంగా ఎన్నికల కమిషనర్ నిర్ణయం అమరావతి: ఏపీలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రరి 5,9,13,17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన మీడియా సమావేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ…

Read More
Optimized by Optimole