cyber: స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్త ..హెచ్చరిస్తున్న నిపుణులు..!
Smartphone: నిద్రలేచిన మొదలు..పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వినోదానికి, కాలక్షేపానికి, వ్యాపార లావాదేవీలతో పాటు ప్రతి అంశానికి సంబంధించి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్ పై ఉంటున్నాయి. సాంకేతికంగా దగ్గర చేస్తూనే.. సైబర్ వ్యసనానికి బానిసగా మార్చేస్తోంది. వైవాహిక జీవితాల్లో కలహాలు..చిన్నారులు, యువత పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై…