ఈశాన్య రాష్ట్రాల పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్టు.. ఎక్స్ క్లూజివ్ ..!
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ ప్రకటించింది. సర్వే ఫలితాలను సంస్థ డైరెక్టర్ దీలిప్ రెడ్డి సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఇక సర్వే రిపోర్టు ప్రకారం ..త్రిపురలో అధికార పగ్గాలు చేపట్టాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా.. అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు, సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు,…