Bealert: దొంగ ‘బంధువులుంటారు’.. జాగ్రత్త..!!

Bealert:   NOTE: ఇది మీడియా కథనాల ఆధారంగా రాసింది. ఈ ఘటన యథాతథంగా ఇలాగే జరిగిందన్న నిర్ధారణ లేదు. జనాలను అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ఆర్టికల్.  ఆ అమ్మాయి సొంతూరు కృష్ణా జిల్లాలో ఓ ఊరు. విజయవాడలోని ఓ కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న SR(పూర్తి పేరుకు షార్ట్ ఫామ్) ఆమెకు పరిచయమయ్యాడు. మామూలుగా మాటలు కలిపి కొన్ని రోజులయ్యాక, తన అక్కల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని అన్నాడు….

Read More

Yadadri: నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి: వేముల బిక్షం

Atmakur: తెలంగాణ నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి అని క్షౌర వృత్తి దారుల యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రిజిడెంట్ వేముల బిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అత్మకూర్ (ఎమ్ )మండలంలో శుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద నాయి బ్రాహ్మణులంత కలిసి జూన్ 17న చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.జీవో నెంబర్ రెండు ప్రకారం…

Read More

IncTelangana: కేటీఆర్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారు: పటేల్ రమేష్ రెడ్డి

హైదరాబాద్: కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ పై వీధి రౌడీల మాదిరిగా కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. హద్దులు దాటి మాట్లాడితే నాలుక కోసే స్థాయిలో ప్రజలు ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు ఊడి ఇంటికి పంపించినా, కేటీఆర్‌కి సిగ్గురాలేదని…

Read More

Hyderabad: మ‌హోద్య‌మంలా వ‌న‌మ‌హోత్స‌వం: కొండా సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌ద‌లిచిన వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు మ‌హోద్య‌మంలా తీసుకొని ముందుకు వెళ్ళాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ చెప్పారు. వృక్షో ర‌క్షిత ర‌క్షితః నినాదాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పున‌రుద్ఘాటించారు. వన మహోత్సవం-2025 పోస్టరు బుధ‌వారం జూబ్లీహిల్స్ లోని త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. పోస్ట‌రు ఆవిష్క‌రణ‌లో తెలంగాణ అటవీ ప్రధాన సంరక్షిణాధికారిణి (PCCF Hoff) డాక్ట‌ర్…

Read More

Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణ:మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు,…

Read More

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read More

Telangana: జాగృతి కమిటీలతో కవిత జోరు..!

తెలంగాణా: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో  తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె..సభకి సంబంధించి తండ్రి కేసిఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఇండైరెక్టుగా కేటీఆర్, సంతోష్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ మార్పుపై అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ… ప్రజల్లో తీవ్ర చర్చ రేకెత్తింది. కవిత సొంతగా పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందంటూ ఊహాగానాలు…

Read More

IncTelangana:రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం: టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

షాద్ నగర్: రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేశ విభజన రాజకీయాలను, విచ్ఛిన్న శక్తులను ఎదిరించేందుకు “జై బాపు, జై భీమ్,జై సంవిధాన్” కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు.మంగళవారం షాద్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్ల శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో…

Read More

Movie: అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు..!

Kannadamovie:  అవును! అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు. కుంజి ఇవ్వగానే బొమ్మ తిరిగినట్టు, ఇవ్వమనగానే మగబిడ్డను కని మొగుడి చేతిలో పెట్టే ఆడయంత్రాలు దొరికితే ఎంత బాగుండు! మీరు దేవుళ్లని నమ్ముతారా? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సత్యకాలపు మనుషులు. శ్రీవల్లిని కన్నారు. సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి పెండ్లి చేశారు. మిగిలిన ఏ దేవుళ్లూ ఆడపిల్లల జోలికి పోలేదు. మేరీ గర్భవతి అయ్యి, మొదట యేసుక్రీస్తునే కన్నది కానీ ఆడబిడ్డను కనలేదు. జనం గుళ్లు కట్టి పూజించే దేవుళ్లకే ఆడపిల్లలు లేరు….

Read More
Optimized by Optimole