Telangana: విద్యా సంస్థలలో ‘ఈ’ ఆఫీసు ఆవశ్యకత..!

Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది. ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి. ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని…

Read More

AAP : కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా..?

Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచుకోటకు బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానాలతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు….

Read More

Delhi election2025: బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు: పీపుల్స్ పల్స్

Peoplespulse: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండనుంది. హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్…

Read More

Tamilnadu: నలుగురు తమిళనాడు పోలీసులు – లైంగిక దాడి ..!

విశీ:  పోలీసుల మీద జనానికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని చెరిపేసే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందులో చాలా వరకు బయటికి రాకుండా లోలోపలే సమాధి అవుతుంటాయి. కొన్ని మాత్రం ఇలా బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తాయి. గతేడాది అక్టోబర్ 5న తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ జిల్లాలో ప్రఖ్యాతి పొందిన ముక్కోంబు డ్యామ్‌ను చూసేందుకు ఒక 17 ఏళ్ల అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి వచ్చారు. సాయంత్రం…

Read More

Delhielections: ‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్..!

Delhi elections2025: హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మినీ ఇండియాగా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ… ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న…

Read More

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు రేవతి స్వయంభులింగం. తమిళ భాషలో తొలి స్త్రీవాద పత్రిక ‘పణిక్కుడం(ఉమ్మనీటి సంచి)’కి ఆమె సంపాదకురాలు. అనేక కవితలు, కథలు రాశారు. 2000లో తొలి కవితా సంపుటి ‘పూనయై పోల అలయుం వెలిచ్చం(పిల్లిలా తిరుగుతున్న వెలుగు)’ వెలువరించారు. 2002లో విడుదలైన రెండో పుస్తకం ‘ములైగల్(రొమ్ములు)’ వివాదాస్పదమైంది. ఆ పుస్తకాన్ని నిషేధించాలని అనేకమంది మగ రచయితలు డిమాండ్ చేశారు. కవిత్వంలో స్త్రీ లైంగికత, రొమ్ములు, యోని…

Read More

Delhielection2025: ఆప్ కి అంత ఈజీ కాదు..!

AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అర్వింద్ కెజ్రీవాల్ రాజకీయాలకు అగ్నిపరీక్ష రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 2025 ఆరంభంలో జరిగే ఈ ఎన్నికల తర్వాత, ఏడాది చివర్లో జరగాల్సిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు దేశంలో ఎన్నికలేవీ లేవు. కేంద్రంలోని ఎన్డీయే, ముఖ్యంగా కూటమి పెద్దన్న బీజేపీ తలపోస్తున్నట్టు ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఫలితంగా జమిలి ఎన్నికలు 2027లోనే జరిపేట్టయితే, ఇక 2026 లోనూ ఏ ఎన్నికలూ ఉండకపోవచ్చు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఢిల్లీ…

Read More

ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh: పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస…

Read More

Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!

OneNation- one election: ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశమేం కాదు! అంతకన్నా ప్రాధాన్యతగల అంశాలెన్నో దిక్కూ-దివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందా సంస్కరణలు ముఖ్యం. పదేళ్ల బీజేపీ, ‘తరచూ వాదనలు మార్చే’ (షిఫ్టింగ్ న్యరేటివ్స్) ఒరవడిలో భాగంగా…

Read More

EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVMS: ‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ నుంచి సంపూర్ణ పాలన వరకు అన్ని దశల్లో, స్థాయిల్లో ప్రజలు స్వచ్చందంగా, విశ్వాసంతో పాల్గంటారు. అలా పాల్గనేలా చూడాల్సిన బాధ్యత పాలకులది. దేశం పలుదెసల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా…

Read More
Optimized by Optimole