‘రామోజీరావు’ యూనీఫాం సివిల్‌ కోడ్‌ వ్యతిరేకిస్తారేమో!

Nancharaiah merugumala senior journalist:  “ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్‌) నడిపే సంస్థలకు పన్ను రాయితీలు రద్దవుతాయి..ఈ లెక్కన హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ రామోజీరావు గారు కూడా మరి యూనీఫాం సివిల్‌ కోడ్‌ ను వ్యతిరేకిస్తారేమో!” ఉమ్మడి పౌర స్మృతిని (యూనీఫాం సివిల్‌ కోడ్‌–యూసీసీ) కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు తీవ్ర లౌకికవాద పార్టీలమని చెప్పుకునే అన్ని రాజకీయపక్షాలూ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మైనారిటీల కొంప…

Read More

ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు..

Nancharaiah merugumala senior journalist:ఖర్గే అన్నట్టు బీజేపీకి చరిత్ర లేదు గాని, మోదీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు…అటల్‌ జీ కొత్త జీవిత చరిత్ర చదివితే–కాషాయ నేతలు ఎంతటి ‘చరిత్రకారులో’ తెలుస్తుంది! దిల్లీలోని నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీ సొసైటీ అనే ప్రఖ్యాత సర్కారీ సంస్థ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్‌ లైబ్రరీ సొసైటీ అని మార్చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. 59 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ పేరులోని నెహ్రూ అనే మాటను తొలగించడం సహజంగానే…

Read More

ఉచితాలు’తాత్కాలిక ఉపశమనమే కాదు..దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు..!

రాజకీయాలు రోజు రోజుకు పూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే తీవ్రమైక కోరికతో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలు సైతం ఉచితాలకు అలవాటు పడి, ఏ పార్టీ ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తే ఆ పార్టీకే పట్టం కట్టే పరిస్థితి దాపురించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలును నిలదీసే ధైర్యం ప్రజలు లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి పథకాలను…

Read More

భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!

Nancharaiah merugumala senior journalist: భారతీయ ముస్లింల దారిలో హిందూ బ్రాహ్మణులు!మూకుమ్మడిగా ఒకే పార్టీకి ఓటేయడం ఎవరికీ మంచిది కాదు!అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో బాజపాకు ఓట్లేస్తే నష్టం బ్రామ్మలకే! భారత నూతన పార్లమెంటు (సన్సద్‌) భవనం ప్రారంభం సందర్భంగా జరిగిన వేడుకలో లోక్‌ సభ వేదికపై వరుసగా (కూర్చున్న) రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముగ్గురు ప్రముఖులు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా….

Read More

తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో ?

Nancharaiah merugumala senior journalist: తాత నెహ్రూ చేతినకి ఎవరి వల్ల ‘సెంగోల్‌’ వచ్చిందో రుజువులు లేవు గాని..1984లో ‘రాజీవ్‌ చేతికే రాజదండం’ అని శీర్షిక పెట్టిన ‘ఉదయం’ 1984 డిసెంబర్‌ చివర్లో ఎనిమిదో లోక్‌ సభ ఎన్నికల ఫలితాల రోజునే నాటి ‘ఉదయం’ తెలుగు దినపత్రిక మొదలయింది. దేశంలో ఎన్నికలు జరిగిన 514 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను అప్పటి పాలకపక్షం కాంగ్రెస్‌ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందే మాజీ…

Read More

ప్రజాస్వామ్య దేవాలయంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠ..

‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర  బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం. 1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది. పవిత్ర రాజదండం కేవలం…

Read More

హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన!

Nancharaiah merugumala senior journalist: ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ  సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా…

Read More

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి.. పీపుల్స్‌ప‌ల్స్ ఎగ్జిజ్‌పోల్‌ రిపోర్ట్‌…

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను  గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100  స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్‌) తనకు పట్టున్న స్థానాల్లో అధిప‌త్యం కొన‌సాగిస్తుంద‌ని.. ఇత‌రులు 1 నుంచి3 స్థానాల్లో  గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు…

Read More

జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై జనసేన సెటైరికల్ కార్టూన్..

Janasenavsysrcp: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేల్చుతున్నాయి.ఈ నేప‌థ్యంలోనే  జ‌న‌సేన రూపొందించిన సెటైరిక‌ల్ కార్టూన్ నెట్టింట్లో హాల్ చ‌ల్ చేస్తోంది. ఈయ‌నే మ‌న జ‌గ‌న‌న్నకు చెబుదాం ఆప‌రేట‌ర్.. కార్య‌క్ర‌మానికి పిచ్చ‌పాటిగా రెస్పాన్స్ వ‌చ్చింద‌ట క్యాప్ష‌న్తో రూపొందించిన  కార్టూన్ పై జ‌నసైనికులు త‌మ‌దైన శైలిలో కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు. అటు టీడీపీ నేత‌లు సైతం దొరికిందే చాన్సుగా నిత్యావ‌స‌రా ధ‌ర‌లు పెంపు, చెత్త‌ప‌న్ను, ఇసుక దందా,…

Read More
Optimized by Optimole