బతికున్న’ ఏపీ కాంగ్రెస్ ఏకైక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ‘ఏడుపు’ ఇంకా తెలుగు జనానికి గుర్తుంది!

Nancharaiah merugumala senior journalist: ప్రస్తుతం బతికున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఏకైక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజనతోనే రాజకీయంగా మరణించిన కిరణ్ రెడ్డి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మాజీ క్రికెటర్ గానే గుర్తుండి పోయారు. టీమ్ లేకుండానే బ్యాట్ పట్టిన గొప్ప స్కిపర్ కిరణ్. రాజమండ్రి, బెజవాడ మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ వంటి గొప్ప రాజకీయ విదూషకులతో ఆసక్తికర నాటకాలాడించారు కిరణ్ రెడ్డి….

Read More

ఎన్టీఆర్ ట్రస్ట్ నీడలో మౌనంగా ఎదిగిన మౌనిక..

APpolitics: – 2005లో హత్యకు గురైన తండ్రి – ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం – యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక – సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్ ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ,…

Read More

జగ్జీవనరామ్‌ కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!

Nancharaiah merugumala senior journalist:  ‘ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్‌..కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!’ కాంగ్రెస్‌ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్‌ దళిత దిగ్గజం బాబూ జగ్జీవనరామ్‌ అంటే మా తరంలో చాలా మందికి ఇష్టముండేది కాదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ పార్టీ బాబాసాహబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గారికి వ్యతిరేకంగా బాబూజీని వాడుకుందనీ, అనసూచిత కులాల ప్రజలను కాంగ్రెస్‌…

Read More

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..జగనన్నో… జగనన్న .. : ఏపీసీసీ పద్మశ్రీ

APpolitics:ఆంధ్రప్రదేశ్‌ లో గడపగడపకు వెళ్లినా, ఏ తాతను, ఏ అవ్వనడిగినా, ఏ అక్కను, ఏ అన్నను పలకరించినా… వారి మాటల్లోని బాధను, రెండు మాటల్లో కూడగడితే ‘‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. జగనన్నో…జగనన్న’’ అనే వినపడుతున్నది! కారణం, గత నాలుగేళ్ల వైస్సార్సీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కరెంటు వంటి అత్యవసరాలు మొదలు  పప్పు నుంచి ఉప్పు వరకు నిత్యవసరాల ధరలన్నీ ఆకాశం వైపే పరుగులు తీస్తున్నాయి. బటన్‌ నొక్కి కుడిచేతితో పది రూపాయిలు…

Read More

ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!

ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం  కావాలని కోరుకుంటున్నట్లు  వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి…

Read More

దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!

Nancharaiah merugumala (senior journalist): ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్‌.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే! మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్‌ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్‌ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని…

Read More

కేజ్రీవాల్ కి హైకోర్ట్ 25,000 జరిమానా.. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..!

పార్థ సారథి పొట్లూరి: 2016 లో కేజ్రీవాల్ భారత్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ విద్యార్హతల వివరాలు కోరుతూ రైట్ to ఇన్ఫర్మేషన్ చట్టం[Right to Information (RTI) కింద కోరాడు. కేజ్రీవాల్ అభ్యర్ధనని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ [Central Information Commission] కేజ్రీవాల్ అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధాని కార్యాలయాన్ని, యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీ లని కోరింది ! ఇలా ప్రధాని విద్యార్హత వివరాలు [గ్రాడ్యుయేషన్  పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన…

Read More

భారత రాజ్యాంగానికి రాహుల్ గాంధీ అతీతమా ?

భారతదేశంలో దోషిగా తేలిన తర్వాత అనర్హత వేటు పడిన తొలి పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ కాదు.   భారత రాజ్యాంగానికి పప్పు అతీతమా ? • రాహుల్ గాంధీ (కాంగ్రెస్) – 2023. • జె. జయలలిత (AIADMK) – 2017. • కమల్ కిషోర్ భగత్ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) – 2015. • సురేష్ హల్వంకర్ (BJP) – 2014. • T. M. సెల్వగణపతి (DMK) – 2014. ▪︎ బాబాన్‌రావ్ ఘోలప్…

Read More

కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?

పార్థ సారథి పొట్లూరి: తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం  పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమె తరుపున కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ అయిన కవిత కి ED సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు….

Read More

క్రేజీవాల్ కు ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య వార్నింగ్..

పార్థ సారథి పొట్లూరి:నా భర్తని జైలులో నుండి బయటికి తెప్పించకపోతే నీ బండారం అమిత్ షా ముందు బయటపెడతాను  కేజ్రీవాల్ ని బెదిరించింన ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య..!! 30 వ తేదీ మే నెల 2022 న ED మనీలాండరింగ్ కేసులో ఆప్ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ని అరెస్ట్ చేసింది !ఇప్పటికి 10 నెలల నుండి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నాడు కానీ బెయిల్ రాలేదు!ఈ నేపధ్యంలో…

Read More
Optimized by Optimole