హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

ముస్లిం జనాభా భారత ఉపఖండంలో ఎంతంటే..?

Nancharaiah merugumala:(Editor) ముస్లిం జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే.. భారత ఉపఖండంలో 60 కోట్లు..! …………………………… 1947లో పాకిస్తాన్ పుట్టకపోతే ” అఖండ భారతదేశం ” లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే ‘అవిభక్త భారతం’లోని  మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల…

Read More

జీఎన్‌ సాయిబాబా కేసులో గుజరాతీ సుప్రీం జడ్జీలు న్యాయమే చేస్తారా..!

Nancharaiah Merugumala:(Editor) సాయిబాబా వికలాంగుడని విడుదల కోరితే ఈ నేరాలకు మెదడు ముఖ్యమన్న బెంచీ ………………………………………………………………………. దిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ గోకరకొండ నాగ (జీఎన్‌) సాయిబాబా, మరో అయిదుగురు ఇతరులకు మావోయిస్టులతో సంబంధం ఉందనే కేసులో వారు నిర్దోషులని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. నేడు కోర్టుకు సెలవు రోజైనా ఇది చాలా అత్యవసర ప్రాధాన్యమున్న కేసని భావించింది అత్యున్నత న్యాయస్థానం. 8 సంవత్సరాలుగా నాగపూర్‌ ‘అండా సెల్‌’ లో…

Read More

Viral : ఏం చెప్పావ్ బాబు.. పెళ్లిపై విద్యార్తి ఆన్స‌ర్..ఖంగుతిన్న టీచ‌ర్

Sambasiva Rao: ================ బ‌డిలో విద్యార్థుల ప్ర‌తిభ వెలికి తీయ‌డానికి  పోటీ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఒక్కొక్క‌ స‌బ్జెక్ట్ ఆధారంగా ప‌రీక్ష‌లు పెడుతుంటారు. పిల్ల‌లకు వ్యాస ర‌చ‌న, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ వంటి పోటీలు ఉంటాయి. అయితే ప‌రీక్ష‌లో కొంద‌రూ విద్యార్థులు రాసే జ‌వాబులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వారు రాసే స‌మాధానాలు న‌వ్వులు తెప్పిస్తుంటాయి. అవి సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. అలా ఓ విద్యార్థి పెళ్లి గురించి రాసిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది. ఓ పాఠ‌శాల‌లో…

Read More

సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్నందుకే ములాయం పేరు శాశ్వతం…

Nancharaiah Merugumala(senior journalist) : ========================== 1999 ఏప్రిల్‌ నెలలో అప్పటి అటల్‌ బిహారీ వాజపేయి నేతృత్వంలోని సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం (లోక్‌ సభలో ఒక ఓటు తేడాతో విశ్వాస తీర్మానం వీగిపోయి) కూలిపోయింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ తదితర సీనియర్‌ నేతలు ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం హస్తినలో తదుపరి పరిణామం–కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం….

Read More

‘ఆప్‌’ పాలనలో పంజాబ్‌లో ఏం జరుగుతోంది?

దేశంలో బిజెపి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏమిటి? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బిజెపి కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉండటం, సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేయడం మరో పక్క కాంగ్రెస్‌ పూర్తి బలహీనపడటంతో ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడిరది. బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఒకవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాల కూర్పుకు యత్నిస్తున్నా బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అటువంటి యత్నాలతో…

Read More

ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్ర..

Nancharaiah Merugumala (senior journalist): ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత ‘థియరీ’ని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్‌ కొద్దిగా మార్చారు –––––––––––––––––––––––––––––––––– బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ కుటుంబంలో పుట్టిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్‌ (80)ను రాజ్యసభకు నామినేట్‌ చేయించింది ప్రధాని నరేంద్రమోదీ – హోం మంత్రి అమిత్‌ శా ద్వయం. భారతీయులు, పాకిస్థానీయుల మధ్య సామరస్యాన్ని, మతాలకు అతీతంగా మనుషులంతా…

Read More
Optimized by Optimole