కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను?

Nancharaiah merugumala:( senior journalist) ==================== ఏపీ రాజకీయాల్లో కాపు నేతలే కులం ప్రస్తావన ఎందుకు ఎక్కువగా తెస్తున్నారు? కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను? రాజకీయ–సామాజిక అశాంతి ఒక్క కాపుల్లోనే ఎందుకు ఎక్కువవుతోంది? దీర్ఘకాలిక అసంతృప్తి ‘కాపునాడు’ రాష్ట్రం ఏర్పాటు డిమాండుకు దారితీయదా? …………………………………………………………………………………….. మొన్న శుక్రవారం గుంటూరు జిల్లా మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు విన్నాక అఖిలాంధ్ర ప్రజానీకానికి…

Read More

సికింద్రాబాద్ సికింద‌ర్ ఎవ‌రు..?

హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజ‌కీయం న‌డుస్తోంది. మూడు ద‌ఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప‌ద్మారావుగౌడ్.. మ‌రోసారి సీటు నాదేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంటే.. కంచుకోట లష్క‌ర్ పై ప‌ట్టునిలుపుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిప‌రిస్థితుల్లో సీటు గెలుచుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంది. ప్ర‌తిసారి విభిన‌త్వాన్ని చాటుకునే ల‌ష్క‌ర్ ఓట‌ర్లు.. రానున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవ‌కాశ‌ముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..! సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప‌ద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయ‌న…

Read More

వ‌ర్థ‌న్న‌పేటలో గెలిచేదెవ‌రు?ఓడేదెవ‌రు?

వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్థ‌న్నపేట రాజ‌కీయం సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిందా? అధికార బిఆర్ ఎస్ ఎమ్మెల్యేకు అధిష్టానం ఝ‌ల‌క్ ఇచ్చింద‌నే ప్రచారంలో నిజ‌మెంత‌? బిఆర్ ఎస్ నేత‌ల‌తో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ట‌చ్ లో ఉన్నాడా? కోమాలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? వ‌ర్థ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నేత‌ అరూరి ర‌మేష్ కొన‌సాగుతున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన ఇక్క‌డ‌.. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే రెండో అత్య‌థిక మెజార్టీతో ర‌మేష్ గెలుపొందారు. మ‌రోసారి ఎమ్మెల్యేగా…

Read More

కార్యకర్తలకు జ‌న‌సేన అండ‌గా ఉంటుంది : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైందన్నారు నాదెండ్ల‌. ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుందన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఉపయోగించుకోవడం వరకే పరిమితం అయ్యేవారని.. జనసేన మాత్రం వారిని ఆపదలో ఉంటే ఆదుకునే ఆలోచన చేసిందన్నారు. కార్యకర్తలకు భరోసా క‌ల్పించ‌డం…..

Read More

న‌ల్ల‌గొండ జిల్లా పోలీస్ కార్యాల‌యంలో ‘కంటివెలుగు’ శిబిరం..

న‌ల్ల‌గొండ‌ : జిల్లా పోలీస్ కార్యాల‌యంలో కంటివెలుగు -2 వైద్య శిబిర కార్య‌క్ర‌మాన్ని ఎస్పీ అపూర్వ‌రావు ప్రారంభించారు. తెలంగాణ‌  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల పై బడిన ప్రతి ఒక్కరూ టెస్టులు  చేయించుకోవాలని కోరారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్ రావు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది, వివిధ విభాగాల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న…

Read More

ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జ‌ర్న‌లిస్టుల కుస్తీ..?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ విడుద‌లైంది. పోటిచేసే అభ్య‌ర్థుల‌తో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా క‌నిపిస్తోంది.  గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు  అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన తెలుగు చాన‌ళ్ల‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు మహిళా జ‌ర్న‌లిస్టులు  ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన‌  జ‌ర్న‌లిస్టులు.. జ‌గ‌న్ సొంత మీడియాలో ప‌నిచేస్తున్న ఉన్న‌తస్థాయి వ్య‌క్తి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా పనిచేస్తున్న పేరున్న జ‌ర్న‌లిస్ట్ సైతం టికెట్ కోసం…

Read More

తీరుమార‌ని న‌ల్ల‌గొండ బీజేపీ నేత‌లు.. ‘ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే’ ..

న‌ల్ల‌గొండ బీజేపీలో రెండు వ‌ర్గాల గ్రూపు త‌గాదా ర‌చ్చ‌కెక్కిందా? రెండు వ‌ర్గాల తీరుతో కార్య‌క‌ర్తల్లో అయోమ‌యం నెల‌కొందా? తెర‌పై కొత్త నేత‌లు ప్రోజెక్ట్ అవుతున్న నేప‌థ్యంలో సీనియర్ నాయ‌కులు అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేయాల‌ని అధినాయ‌క‌త్వం పిలుపునిచ్చినా నేత‌లు నిమ్మ‌కునీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అస‌లు న‌ల్ల‌గొండ‌ కాషాయం పార్టీలో ఏంజ‌రుగుతుంది? న‌ల్ల‌గొండ జిల్లా బీజేపీ నేత‌ల తీరుపై జిల్లాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. జిల్లా అధ్య‌క్షుడు, మాజీ అధ్య‌క్షుడు రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో పార్టీలో తీవ్ర…

Read More

మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా ముషీరాబాద్ ..టికెట్ కోసం నేత‌ల క్యూ..

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా మారింది. ఇక్క‌డ పోటిచేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌ నేత‌లు.. సీనియ‌ర్ నేత‌ల కుమారులు.. ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇటు అధికార పార్టీ నుంచి మ‌రోసారి పోటిచేయాల‌ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.ఈరెండు పార్టీల‌కంటే బీజేపీలో ఆశావాహులు అధిక సంఖ్య‌లో ఉండ‌టంతో ఈసీటు కాక‌రేపుతోంది. ముషీరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ కొనసాగుతున్నారు. మ‌రోసారి…

Read More

రంజుగా అంబ‌ర్ పేట రాజ‌కీయం..

అంబ‌ర్ పేట రాజ‌కీయం రంజుగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ కు స‌ర్వే రిపోర్టు.. స్థానిక పార్టీ నేత‌ల వ్య‌వ‌హ‌రం క‌ల‌వ‌ర‌పెడుతుంటే.. బీజేపీ ఎంపీ, కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మ‌రోసారు ఎమ్మెల్యేగా  పోటిచేయ‌డం దాదాపు ఖ‌రారైంది. అటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌న్మంత‌రావు పోటిచేయడంపై సందిగ్థ‌త నెల‌కొంది. ఎమ్మెల్యేకు స‌ర్వే టెన్ష‌న్ .. గ‌త ఎన్నిక‌ల్లో బిఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాలే వెంక‌టేష్ మ‌ళ్లీ పోటికి రెడీ అయ్యారు. అయితే కాలేరుకు…

Read More

ఆస‌క్తి రేకెత్తిస్తున్న రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం…

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నియెజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ కు వ్య‌తిరేకంగా బిఆర్ ఎస్ నేత‌ల వ్య‌వ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేత‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. గ్రేట‌ర్ లో ప‌ట్టున్న‌ బీజేపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించి ల‌బ్ధి పొందాల‌ని భావిస్తోంది. ప్ర‌కాశ్ గౌడ్ మూడు ప‌ర్యాయాలుగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బురిడికొట్టించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే…

Read More
Optimized by Optimole