బాలీవుడ్ స్టార్ హీరో మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్..?

టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్​రెడ్డి’ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్​ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్​ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్​ కపూర్​, బాబీ డియోల్​, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. ఆ…

Read More

‘కపిల్ దేవ్’ రికార్డును బద్దలు కొట్టిన పంత్ ..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రేర్ ఫీట్ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కపిల్ దేవ్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read More

వెస్టిండీస్ జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో భారత జట్టు అదరగొట్టింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహ్​ రానా 3, మేఘనా సింగ్​ 2, రాజేశ్వరి గైక్వాడ్​, పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో వికెట్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక అంతకుముందు…

Read More

తొలిరోజు కలెక్షన్లతో దుమ్మురేపిన “రాధే శ్యామ్ “

ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్…

Read More

హస్తం పార్టీలో ఏం జరుగుతోంది..?

దశాబ్దాలు దేశాన్ని పాలించిన పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టులా తయారైంది. వరుస ఓటములతో డీలా పడ్డా పార్టీకి.. మరోసారి అధిష్టానానికి వ్యతిరకంగా సీనియర్ నేతల సమావేశం కలవర పెడుతోంది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందా అన్న చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వందల ఏళ్లు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుస ఓటముల్తో నిరాశలో ఉన్న కార్యకర్తలకు.. ఆపార్టీ అసంతృప్త నేతల జీ23 బృందం మరోసారి భేటీ జరగడం కలవర పెడుతోంది….

Read More

బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన…

Read More

ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’​ ఫేం ప్రశాంత్​నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్​’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్​ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వేల 962 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. అటు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 18 లక్షల 69 వేల 103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా…

Read More

మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!

మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ తో శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. వెల్కమ్…

Read More

టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్త అందించింది. సినిమా టికెట్స్ రేట్లనూ సవరిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ.. కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ గా నిర్ణయించారు. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే…

Read More
Optimized by Optimole