పవర్ స్టార్ మూవీలో బ్రహ్మానందం!

టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. వెయ్యి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. ఇటివల సినిమాల కు కొంత గ్యాప్ ఇచ్చిన బ్రహ్మీ.. తాజాగా భీమ్లానాయక్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఆయన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం ఈ విషయాన్ని…

Read More

అదరగొట్టిన ‘పుష్ప’ రాజ్!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గురించి బన్నీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఐకాన్ స్టార్ మాస్ నట విశ్వరూపం చూపించారు. ట్రైలర్ చివరలో.. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్…

Read More

బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఔట్!

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా…

Read More

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!

భారత్‌నూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్‌ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అటు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న…

Read More

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య ‘అఖండ’..’

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల ఉనికిపై నెలకొన్న ప్రశ్నలను బాలయ్య అఖండ సినిమా కలెక్షన్లతో పటాపంచలు చేశాడు. నటసింహం కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఇలా ఉంటుందా తరహాలో.. అఖండ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ పండితులు సైతం బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇక మాస్ జాతర ఎలా ఉంటుందో.. సింహ.. లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీ అఖండతో బోయపాటి- బాలయ్య జోడి మరోసారి చూపించింది. అఖండ సినిమా విడుదలైన…

Read More

భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్!

భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. తాజాగా దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. సౌతాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు దేశంలో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా ఇప్పటివరకు 38 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ వచ్చిన ఒమిక్రాన్…

Read More

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్!

ప్రపంచం థర్డ్‌ వేవ్‌ అంచున ఉందా..? మళ్లీ మరో ముప్పు తప్పదా అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌… ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్… దడపుట్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు నమోదు కావడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా సౌత్‌ ఆఫ్రీకా నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు వెళ్లిన విమానంలో 61 మందికి ఈ కొత్త వేరియంట్‌ నిర్ధారణ కావడంతో… విదేశీ ప్రయాణికులపై అన్ని దేశాలు ప్రత్యేక నిఘా పెడుతున్నాయి….

Read More

బిర్యాని కొంటె రెండు తులాలబంగారాన్ని గెలుచుకునే అవకాశం!!

హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వ్యాపారాలు.. కాస్త మెరుగైన స్థితిలో బిజినెస్ పుంజుకోవడం కోసం కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మియాపూర్ లోని రేణు గ్రాండ్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ లో బిర్యాని కొన్నవారికి రెండు తులాల బంగారు నాణేలను బహుమతిగా ఇస్తున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. బహుమతి ఊరికే మాత్రం…

Read More

దేశంలో పెరిగిన కరోనా పాజిటివిటి రేట్.. థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..!!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది….

Read More
Optimized by Optimole