ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

టీమిండియా కెప్టెన్సీ మార్పు పై హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  టీమిండియా కెప్టెన్ మార్పుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు మంచిది కాదని  ఆప్రభావం కోహ్లీ ఆటతీరుపై  పడుతుందని, ఇది భారత క్రికెట్ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించాడు. క్రికెట్లో ఎంతపెద్ద ఆటగాడికైనా ఒడిదుడుకులు సహజమని అంతమాత్రాన అతని శక్తి సామర్ధ్యాలను శంకించడం సబబు కాదని హితువు పలికాడు. ఆస్ట్రేలియా టూర్లో అతని సారధ్యంలో జట్టు వన్డే సిరీస్ కోల్పోవడం, అడిలైడ్ టెస్టులో అత్యల్పంగా 36 పరుగులకే…

Read More

రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నిక…

Read More

దీదీకి మరోషాక్!

బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తృణమూల్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు నేతలు, నాయకులు పార్టీని విడడంతో అధినేత్రి మమతా బెనర్జీ కి మింగుడుపడడం లేదు. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ పార్టీ,పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ సంఘటనతో పార్టీలోఅంతర్మధనం మొదలైంది. బెనర్జీ రాజీనామా లేఖను ట్వీటర్లో పోస్ట్ చేస్తూ.. ఇన్నాళ్లపాటు ప్రజల సేవ…

Read More

బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో సర్క్యులేట్…

Read More

టీఆర్పీ రేటింగ్స్ రిగ్గింగ్!

దేశవ్యాప్తంగా ప్రింట్ పత్రికల రేటింగ్స్ కి సంబంధించి ప్రతి ఏటా జరిగే గోల్మాల్ రిగ్గింగ్ విషయం అందరికి తెలిసిందే. పత్రికా సంస్థలు ఏబిసికి చెప్పే లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండదనేది కాదనే వాస్తవం. ఈ రేటింగ్స్ రిగ్గింగ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు పాకీ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రేక్షకాదరణకు కొలమానమైన టీవీ చానళ్ల టీఆర్పీ రేటింగ్స్లో బార్క్( బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) మాజీ పెద్దలు రేటింగ్స్ రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు…

Read More

అగ్రవర్ణ పేదల కల నెరవేరబోతుంది!

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల( ఈ డబ్ల్యుఎస్) ఫలాలను తెలంగాణలో అమలుచేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రిజర్వేషన్లపై ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. ఇవి అమలులోకి వస్తే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం 60కి చేరుతుంది. అర్హులు ఎవరు..? ౼ అగ్రవర్ణ…

Read More

కోవిషిల్డ్ సంస్థ ‘సీరం’లో భారీ అగ్ని ప్రమాదం

– ఘటనలో ఐదుగురు మృతి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఒకటైన ప్రముఖ ఫార్మ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కి చెందిన ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ఐదో అంతస్థులో మంటలు చెలరేగడంతో సంస్థ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక…

Read More

త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..

ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…

Read More

‘సారీ’ సర్ అలీతో నటించలేను..?

అలీతో చేయను సారీ సర్..? నటుడు కమెడియన్ ప్రొడ్యూసర్ యాంకర్ అలీ అంటే తెలుగు అభిమానులకు సూపరిచితం. స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహరాజ్ రవితేజ సినిమాల్లో అయితే అలీ తప్పక ఉండాల్సిందే. దర్శకులు స్పెషల్ ఇంట్రెస్ట్తో అతనికి ఓ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు. ముఖ్యంగా దర్శకుడు పూరిజగన్నాద్.. అతని సినిమాలో అలీ చేసే పాత్ర కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అలీతో ఓసినిమాలో నటించడానికి అప్పటి ఓ…

Read More
Optimized by Optimole